Stock Market: లాభాలకు బిగ్ బ్రేక్..నష్టాల్లో స్టాక్ మార్కెట్
వరుస లాభాలకు బ్రేక్ పడింది. భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 550 పాయింట్లు తగ్గి 81,450 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 170 పాయింట్లు తగ్గి 24,900 గా ఉంది.
వరుస లాభాలకు బ్రేక్ పడింది. భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 550 పాయింట్లు తగ్గి 81,450 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 170 పాయింట్లు తగ్గి 24,900 గా ఉంది.
వరుసగా నాలుగో రోజు భారత స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతోంది. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు పెరిగి 81,950 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 30 పాయింట్లు పెరిగి 25,100 స్థాయిలో ఉంది.
ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు పెర్ఫార్మెన్స్ బోనస్లను ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికం ఏప్రిల్ నుంచి జూన్ కి గాను ఈ బోనస్ను ప్రకటించింది.
భారత స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. నష్టాలతో ప్రారంభమై నెమ్మదిగా గట్టెక్కాయి. సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి 81,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 25,000 స్థాయిలో ఉంది.
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 25,000 పాయింట్ల మార్క్ దక్కించుకోగా, సెన్సెక్స్ ఏకంగా 1,100 పాయింట్లకు పైగా పెరిగింది. ప్రభుత్వ సంస్కరణలు, ముఖ్యంగా జీఎస్టీలో రాబోయే మార్పులపై అంచనాలతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది.
60 ఏళ్లు దాటిన మహిళలు బెస్ట్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ఆర్థిక సమస్యలు రావు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎన్సీడీలలో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
వాట్సాప్ అనేది మనిషి జీవితంలో కీలకంగా మారింది. ప్రపంచంలో అత్యధికమంది వాడే మెసేజింగ్ యాప్గా అవతరించింది. అయితే వాట్సాప్ వినియోగదారులను హెచ్చరించింది. భారత ప్రభుత్వం, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.
మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ స్విగ్గీ వరుసగా ఛార్జీలను పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఇది మరోసారి ఫ్లాట్ ఫామ్ ఫీజును 17 శాతం పెంచింది. దీని బట్టి వినియోగదారుడిపై రూ.14 అదనపు భారం పడనుంది.
ఒరాకిల్ కంపెనీలో క్లౌడ్ విభాగంలో ఉన్నతస్థాయి ఉద్యోగాలను లక్ష్యం చేసుకుని లే ఆఫ్లు ప్రకటించింది. సియాటెల్ ఆఫీసులో మొత్తం 400 మంది ఉన్నారు. వీరిలో 161 మందిని తొలగించినట్లు వాషింగ్టన్ రాష్ట్ర ఉద్యోగ భద్రతా విభాగానికి సంబంధించిన ఫైలింగ్లో తెలిపింది.