తిరుమల టికెట్లు అమ్ముకున్న డబ్బులతో రోజా బెంజ్ కారు కొనుక్కుందంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | అనంతపురం | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
అవినీతి మేఘా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | తెలంగాణ
ByNikhil
సికింద్రాబాద్-వైజాగ్-సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్లో (No. 20707/20708) కోచ్ లను డబుల్ చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. Short News | Latest News In Telugu | బిజినెస్
ByNikhil
ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించాలని సీఎం రేవంత్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | వరంగల్ | తెలంగాణ
ByNikhil
గోషామహల్ స్టేడియంలో నూతన ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై ఈ రోజు అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByNikhil
ఈ నెల 12న నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు ధర్నా వాయిదా పడింది. సంక్రాంతి పండగ ప్రయాణాలు, హైవేపై ట్రాఫిక్ రద్దీ తదితర కారణాలతో ఈ ధర్నాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పండుగ తర్వాత ఈ ధర్నాను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ByNikhil
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. డబ్బుల కోసం బెదిరింపులు, అక్రమంగా భూములు పట్టా చేయించుకోవడం ఆపాలన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | తెలంగాణ
ByNikhil
బంజారాహిల్స్ పీఎస్ లో మాజీ మంత్రి KTR పై కేసు నమోదైంది. నిన్న విచారణ తరువాత ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులపై దుర్భాషలాడి, న్యూసెన్స్, ట్రాఫిక్ సమస్యకు కారణయ్యారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు.
ByNikhil
తిరుపతి తొక్కిసలాటలో చరిపోయిన భక్తుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించనున్నట్లు TTD ప్రకటించింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ తిరుపతి
ByNikhil
ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ, ఈడీ నోటీసుల నేపథ్యంలో కేటీఆర్ ఈ రోజు కేసీఆర్ ను ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ లో కలిశారు. Short News | Latest News In Telugu | మెదక్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/01/12/GWVCjw1aR8n5UjJfU0I9.jpg)
/rtv/media/media_files/2025/01/11/RN2EBidEn5Ah8DVycGuT.jpg)
/rtv/media/media_files/2025/01/11/xPRxmkvkNPdwrEGXG45Y.jpg)
/rtv/media/media_files/2025/01/11/MSTKajjLxWinWwmiWwxm.jpg)
/rtv/media/media_files/2025/01/11/WHHdYu6kNuWMILfeYIpr.jpg)
/rtv/media/media_files/2025/01/11/YQvHRR2LpaCgF0unmVro.jpg)
/rtv/media/media_files/2025/01/11/BDoiB89tEFpl5VbVjjvD.jpg)
/rtv/media/media_files/2025/01/10/IXSjbdD0NAkQz5xvklyT.jpg)
/rtv/media/media_files/2025/01/10/OogTloUxxni34cJWjZaR.jpg)
/rtv/media/media_files/2025/01/10/rELIwbF7NjeqP79tkXvk.jpg)