కేసీఆర్కు తెలిసే నిధుల బదిలీ జరిగిందా..?.. తదితర ప్రశ్నలకు ఏసీబీ అధికారులు కేటీఆర్ ను అడుగుతున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
Nikhil
సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.
ByNikhil
తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు చంద్రబాబు ప్రభుత్వమే వహించాలని మాజీ మంత్రి రోజా స్పష్టం చేశారు. ప్రభుత్వం, టీటీటీ ఫెయిల్ అయ్యాయన్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ తిరుపతి
ByNikhil
తిరుపతి తొక్కిసలాట ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి. బైరాగిపట్టెడ పద్మావతి పార్క్ లో తొక్కిసలాట జరిగిన ఘటనకు సంబంధించి నారాయణపురం ఎంఆర్ఓ ఈస్ట్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తిరుపతి | Short News
ByNikhil
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ | తిరుపతి | Short News | Latest News In Telugu
ByNikhil
కేటీఆర్ ఆదేశాలతోనే విదేశీ కంపెనీకి నిధులు విడుదల చేసినట్లు ఐఏఎస్ అధికారి అరవింద్ ఏసీబీ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByNikhil
ఏపీలో ఇంటర్ ఫస్ట ఇయర్ పరీక్షలు రద్దు అంటూ ఈ రోజు ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. దీంతో బోర్డు ఈ అంశంపై స్పందించింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
కేటీఆర్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లబించింది. సీసీ టీవీ పర్యవేక్షణలో విచారణ జరపాలని ఆదేశించింది. విచారణ జరుగుతున్న సమయంలో లాయర్ లైబ్రరీ రూంలో కూర్చునేందుకు అనుమతి ఇచ్చింది.తెలంగాణ | కరీంనగర్ | Short News | Latest News In Telugu
ByNikhil
ఏసీబీ విచారణకు తనతో పాటు లాయర్లను కూడా అనుమతించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే.. కేటీఆర్ తో పాటు లాయర్లు కూర్చోవడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ByNikhil
ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
ByNikhil
ఉస్మానియా యూనివర్సిటీ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సులకు సంబంధించిన 3, 5వ సెమిస్టర్ ఫలితాలను కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/01/09/WSshBbs8n4I8ApzR6PQ9.jpg)
/rtv/media/media_files/2025/01/09/vIKMK3Px67pxioVBFliO.jpg)
/rtv/media/media_files/2025/01/09/kROMClUz9Wer2By2Yb02.jpg)
/rtv/media/media_files/2025/01/08/8vsZ4lDMOHJEczLVpBbg.jpg)
/rtv/media/media_files/2025/01/08/kPrVhlr2RHjMjUwXabLs.jpg)
/rtv/media/media_files/2025/01/08/AYelEtjzfNYuwl98tyC5.jpg)
/rtv/media/media_files/2024/12/20/f5wJ3DqZOMVHZ6sjdUsZ.jpg)
/rtv/media/media_files/2025/01/07/C8kbbX4tiA6dwyCLO3Yl.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Osmania-University-jpg.webp)