MP Sana Satish Birthday : మంత్రి లోకేష్ సమక్షంలో ఎంపీ సానా సతీష్ బర్త్ డే వేడుకలు
ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఢిల్లీ టూర్లో ఉన్న మంత్రి నారా లోకేష్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.
ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఢిల్లీ టూర్లో ఉన్న మంత్రి నారా లోకేష్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్డీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తుది శ్వాస విడిచారు. నందమూరి పద్మజ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు స్వయాన సోదరి.
మధురవాడ నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి, యువకుడు మృతి చెందారు. పీఎంపాలెం పోలీసుస్టేషన్ సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. జోడుగుళ్లపాలేనికి చెందిన వాసుపల్లి దాసు పెద్ద కుమారుడైన సతీష్ (19) 8వ తరగతి వరకు చదువుకున్నాడు.
ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ - హరణ్య రెడ్డిల నిశ్చితార్థంపై యువతి బాబాయి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. అధికారికంగా నిశ్చితార్థం వివరాలు ప్రకటిస్తూ తన ఎక్స్ హ్యాండిల్ లో ఫోటోలు పోస్ట్ చేశారు.
ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పలువురు కేంద్ర మంతులతో భేటీ అయ్యారు. అలాగే బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ను కలిశారు. ఆయనతో పాటు మరో కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, పలువురు టీడీపీ ఎంపీలు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత జగన్ ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ కు సపోర్ట్ చేయనున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా వర్షాలు కుంభవృష్టిగా కురుస్తున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కొనసాగుతుండగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న 12 గంటల్లో అది వాయుగుండగా మారే అవకాశం ఉందని భారతవాతావరణ శాఖ హెచ్చరించింది.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల విశాఖపట్నం, అనకాపల్లి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.