Kodali Nani : కొడాలి నాని హెల్త్ అప్డేట్.. కీలక ప్రకటన చేసిన ఫ్యామిలీ!

మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, టీమ్ స్పందించింది. నాని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. గ్యాస్ట్రిక్ సమస్యతో మాత్రమేనని, ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారని అన్నారు.  ఆయన క్షేమంగా ఉన్నారని..  ప్రజలు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందవద్దని సూచించారు.

New Update
kodali-nani-health

kodali-nani-health

మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, టీమ్ స్పందించింది.  కొడాలి నాని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని..  కేవలం గ్యాస్ట్రిక్ సమస్యతో మాత్రమేనని,ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారని అన్నారు.  ఆయన క్షేమంగా ఉన్నారని..  ప్రజలు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందవద్దని సూచించారు. గుండెపోటు వార్తలు అవాస్తవమని.. మీడియాలో వస్తున్న వదంతులను నమ్మకండంటూ ట్వీట్ చేశారు.   కొడాలి నాని నిన్న మధ్యాహ్నం నుంచి ఆస్పత్రిలో పొందుతున్నారు.  కొడాలి నాని ఆసుపత్రిలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆయనకు ఏమీ కాకుడదని...  క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలంటూ వైసీపీ కార్యకర్తలు దేవుడిని ప్రార్ధిస్తున్నారు. 

Also Read :  మంత్రి కోమటిరెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భేటీ.. పార్టీ మార్పుపై కీలక ప్రకటన!

Kodali Nani Health Update

Also Read :  MMTSలో యువతిపై అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుడు అతడు కాదు!

Also Read :  ప్రముఖ సింగర్‌ సోనూ నిగ‌మ్‌ పై  రాళ్లు, సీసాల‌తో దాడి..!

Also Read :  కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు .. భట్టి వార్నింగ్!

 

andhra-pradesh | latest-telugu-news | today-news-in-telugu | andhra-pradesh-news

Also read :  Bhatti Vikramarka : కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు .. భట్టి వార్నింగ్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pastor Praveen wines : వైన్ షాపులో పాస్టర్ ప్రవీణ్...రూ.950 ఫోన్ పే చేసి

పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ప్రవీణ్‌ ఫోన్‌పే, పేటీఎం ట్రాన్సాక్షన్లు బయటపడ్డాయి. ఎల్బీనగర్‌ సవేరా వైన్స్‌లో లిక్కర్ షాపులో మధ్యాహ్నం 12:  24 నిమిషాలకు రూ. 950 ఫోన్ పే చేసి రెండు టీన్స్ బాటిల్ కొనుగోలు చేశారు ప్రవీణ్ .

New Update

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ప్రవీణ్‌ ఫోన్‌పే, పేటీఎం ట్రాన్సాక్షన్లు బయటపడ్డాయి.  మార్చి 24వ తేదీ  ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి తన బైక్ పై బయలుదేరారు పాస్టర్ ప్రవీణ్. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  ఆయన కోదాడ, ఏలూరులో మద్యం బాటిళ్లు కొనుగోలు చేసినట్లుగా వీడియోలు సర్క్యూలేట్ అవుతున్నాయి. ఇప్పుడు మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరే ముందు ఎల్బీనగర్‌ సవేరా వైన్స్‌లో లిక్కర్ షాపులో మధ్యాహ్నం 12:  24 నిమిషాలకు రూ. 950 ఫోన్ పే చేసి రెండు టీన్స్ బాటిల్ కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి స్ర్కీన్ షాట్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ముఖానికి మాస్క్ పెట్టుకుని మార్ట్ లోకి వెళ్లి లిక్కర్ కొనుగోలు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment