/rtv/media/media_files/2025/04/26/ovRgcixBaK5FMwj9Alfz.jpg)
cm chandra babu
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మైనారిటీల అభివృద్ధే ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, రవాణా, అనుబంధ రంగాలు, సేవా, వ్యాపార, పరిశ్రమ రంగాలలో స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు అందిస్తుంది.
Also Read: ఏపీలో పాకిస్తాన్ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!
ఈ పథకం ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా మైనారిటీ సంక్షమ శాఖ రిలీజ్ చేసింది. ఈవెంట్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, కార్పెంటరీ వంటి వాటిలో కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్లో రూ.173.57 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!
మైనారిటీ నిరుద్యోగ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిధులను అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఏప్రిల్ 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా వచ్చే నెల అంటే మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
అర్హతలు
ఆసక్తిగల దరఖాస్తు దారుడు మైనారిటీ వర్గానికి (ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) చెందినవాడై ఉండాలి.
ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి అయి ఉండాలి.
21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
Also Read : ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!
వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో ఏడాదికి రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000 ఉండాలి.
ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో.. స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.
https://apobmms.apcfss.in/ లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. https://apobmms.apcfss.in/RegistrationForm రిజిస్ట్రేషన్ ఫామ్లో డీటెయిల్స్ నింపాలి.
andhra-pradesh | cm-chandra-babu | ap-govt | ap-govt-schemes
నా పిల్లల మీద ఒట్టు ప్రభాస్ ఎవరో తెలియదు.. అంతా జగనన్నే చేశాడు!
ప్రభాస్ తో తనకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆయనను నేను ఎప్పుడూ చూడలేదు' అంటూ కన్నీరు పెట్టుకుంది. వీడియో వైరల్ అవుతోంది.
Sharmila: ప్రభాస్ తో తనకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆయనను నేను ఎప్పుడూ చూడలేదు' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం..
ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. నా మీద బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని ఒక్క ఎంటర్టైన్మెంట్ వీడియో చూపించారు. మీకు ఇలా జరిగిందని తెలిసి ఉంటే మీరు ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. అప్పుడు గాడిదలు కాసారా? ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? ప్రభాస్ కు నాకు సంబంధం ఉందని వచ్చిన ప్రచారం మీ సోషల్ మీడియా ప్రచారం చేయలేదా? మా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్న ప్రభాస్ ఎవరి నాకు తెలియదు. ఆయన్ని నేను ఎప్పుడూ చూడలేదు. జగన్ ఈ ప్రాపగాండా చేయించారనే ప్రచారం జరిగింది.నా వీడియో చూపించి జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Heart Healthy: చలికాలంలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పని చేయండి
మోదీకి జగన్ దత్త పుత్రుడు..
ఇక జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతారు. నాన్న పేరు సీబీఐ చార్జి షీట్ లో పెడతారు. చెల్లిపై దుష్ప్రచారం చేయిస్తారు. జగన్ మోదీకి దత్త పుత్రుడు. ఆయన మీద ఎంక్వైరీ వేస్తారా? అని ప్రశ్నించారు. అలాగే గౌతమ్ అదానీపై అభియోగాలు చేశారు. గౌతం అదానీ టీం దేశంలో కొంత మంది సీఎంలకు లంచాలు ఇచ్చినట్టు తెలిపారు. ఇందులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు వెల్లడించారు. జగన్ పేరు చెప్పలేదు. కాని ఆగస్టు 2021 లో ముడుపులు ముట్టయని తెలిపారు. పవర్ సప్లైలో ఏపీ సీఎంను గౌతం అదానీ.. జగన్ ను కలిసి మీకు ఏమి కావాలో ఇస్తామని ప్రామిస్ చేశారు. ఏమి ఇస్తే ఏమీ అవుతుందనే డిస్కస్ జరిగినట్టు షర్మిల పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: అదానీపై కేసు వ్యవహారం.. వైట్హౌస్ స్వీట్ రియాక్షన్!
అదానీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి..
తెలంగాణ సీఎం రేవంత్ అదానీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని సూచించారు. ఒక సహచరిగా రేవంత్ కు విజ్ఞప్తి చేస్తున్నా. అదానీతో బిజినెస్ చేయొద్దు. నేను జగన్మోహన్ రెడ్డి నీ ఎత్తి చూపకపోతే నా ఆస్తి నాకు ఇస్తానని అంటున్నారు. కానీ నేను మాట్లాడకుండా ఉండలేను. నేను కాంగ్రెస్ పార్టీ చీఫ్. ఇలాంటివి నేను మాట్లాడుకుంటే ఎలా? జగన్ బాటలో చంద్రబాబు నడవోద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఇక మీద అదానీకి ప్రాజెక్ట్స్ ఇ.వ్వొద్దు మోదీ అదానీ వేర్వేరు కాదు. మోదీ అధానికి రక్షణ కల్పిస్తున్నారు. అదానీ.. మోడీకి డబ్బులు ఇస్తున్నారు. సెబీ చీఫ్ కూడా అదానీ చేతిలో ఉంది. అదానీపై అమెరికాలో ఫైర్ నమోదు చేసిన ఇక్కడ ఆయనపై ఎటువంటి చర్యలు లేవు. దీన్ని చూస్తేనే అర్థం అవుతుంది మోదీ.. అదానీల బంధం. పదేళ్లలో అదానీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. ఇంత డబ్బులు స్పందించడం ఎలా సాధ్యం? మోదీ రక్షణతోనే అదానీపై ఎలాంటి చర్యలు లేవు. అదానీ వ్యవహారం మోదీకి, దేశానికి అవమానం. మోదీ కాంగ్రెస్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ విమర్శలు గుప్పించారు.
ఇది కూడా చదవండి: Maoist: మావోయిస్టుల రివేంజ్.. ఇన్ఫార్మర్లను గొడ్డలితో నరికి చంపి..!
ఇది కూడా చదవండి: Breaking: ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు సంచలన తీర్పు!
Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. Short News | Latest News In Telugu | జాబ్స్ | ఆంధ్రప్రదేశ్
Vizianagaram : చెల్లికి ఆస్తిలో వాటా.. తల్లిదండ్రులను ట్రాక్టర్తో గుద్ది గుద్ది చంపిన కొడుకు!
ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నకొడుకు తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
CM Chandrababu: ఇవాళే అకౌంట్లోకి రూ.20 వేలు.. AP సర్కార్ కొత్త పథకం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు. Short News | Latest News In Telugu | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్
Pakistani Colony: ఏపీలో పాకిస్తాన్ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!
పాకిస్తాన్.. ఈ పేరు వింటే చాలా మంది భారతీయులు కట్టలు తెంచుకుంటారు. అయితే మరి అలాంటి పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఓ కాలనీ ఉందని మీకు తెలుసా?. Short News | Latest News In Telugu | వైరల్ | ఇంటర్నేషనల్ విజయవాడ నేషనల్
Indian Army: యుద్ధానికి సిద్ధం.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్తో ఏ క్షణమైన యుద్ధం జరగొచ్చనే ప్రచారం నడుస్తోంది. తాజాగా ఇండియన్ ఆర్మీ సంచలన పోస్ట్ చేసింది.Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
టీచర్ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని సస్పెండ్
కాలేజ్లో టీచర్ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్పై యాజమాన్యం చర్యలు తీసుకుంది. Short News | Latest News In Telugu | విజయనగరం | ఆంధ్రప్రదేశ్
Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
భర్త మెచ్చిన అర్ధాంగిలో ఉండాల్సిన లక్షణాలివే!
🔴India - Pakistan War Live Updates: ఏ క్షణమైనా భారత్ -పాకిస్థాన్ యుద్ధం లైవ్ అప్డేట్స్!
Omar Abdullah: పాక్ ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు