Sri Varshini - Aghori: అఘోరీ శవం తినడం నేను చూశాను - అంతా చెప్పేసిన వర్షిణీ!

శ్రీవర్షిణి తాజాగా అఘోరి గురించి పలు విషయాలు బయటపెట్టింది. అఘోరీ శవాన్ని తినడం తాను చూశానని తెలిపింది. గుజరాత్ నుంచి ఆమెను తీసుకొచ్చిన తర్వాత RTVతో ఈ విషయాలు పంచుకున్నారు. సోమనాథ్ దగ్గర శవం నుంచి చిన్న ముక్కను తీసి అఘోరీలు తింటారని తెలిపింది.

New Update
Lady Aghori Eating Corpse Sri Varshini Revealed Shocking Facts

Lady Aghori Eating Corpse Sri Varshini Revealed Shocking Facts

అఘోరీ వ్యవహారం రోజు రోజుకు హాట్ టాపిక్‌గా మారుతుంది. వర్షిణి అనే బీటెక్ విద్యార్థిని ఇంటికి వెళ్లడం, అక్కడ వారికి తన డబ్బులతో ఎన్నో వస్తువులు కొనడం, వర్షిణికి బంగారు చైన్ ఇవ్వడం వరకు అంతా బాగానే సాగింది. కానీ అఘోరీ వెంట వర్షిణి వెళ్లిపోవడంతో కథ అడ్డం తిరిగింది. మాయలు, మంత్రాలు చేసి తమ కూతురిని అఘోరీ తీసుకెళ్లిపోయిందని వర్షిణీ ఫ్యామిలీ ఆరోపించింది. 

Also Read: చైనా కంగారుపడింది..సుంకాలపై స్పందించిన ట్రంప్

ఈ క్రమంలో గుజరాత్‌లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద అఘోరీతో ఉన్న వర్షిణీని తన ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులతో వెళ్లి పట్టుకున్నారు. అనంతరం ఆమెను ఉజ్జయినీలోని ఒక హోటల్‌లో ఉంచారు. ఈ తరుణంలో వర్షిణీని RTV ఛానెల్‌ సంప్రదించి లైవ్ ‌లోకి తీసుకుంది. ఈ లైవ్‌లో వర్షిణి.. అఘోరీకి సంబంధించి ఎన్నో విషయాలను బయటపెట్టింది. 

Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

  

 Also read: Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!

శవాలను తింటారు

తాను అఘోరీతోనే ఉంటానని.. తన ఫ్యామిలీ వద్దని తెలిపింది. అదే సమయంలో అఘోరీలు శవాలను తినే విషయాలపై మాట్లాడింది. అఘోరీలు శవాలను తింటారని తెలిపింది. అఘోరీలు శవాన్ని తినడం తాను చూశానని చెప్పుకొచ్చింది. శోమ్‌నాథ్ దగ్గర శవంలో చిన్న ముక్కను తీసి తింటారని.. దానిని తాను చూశానని తెలిపింది. దీంతో పాటు మరెన్నో విషయాలు చెప్పింది. 

Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!

(sri varshini aghori interview | latest-telugu-news | telugu-news | viral-news)

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pavan Kalyan Son: పవన్ తనయుడు ఎలా అయిపోయాడో చూశారా?.. ఫొటోలు వైరల్

పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్‌ హెల్త్ అప్డేట్ వచ్చింది. మరో మూడు రోజుల పాటు మార్క్ హాస్పిటల్‌లోనే ఉండనున్నాడు. వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సమాచారం. తాజాగా మార్క్ ఫొటో వైరల్‌గా మారింది.

New Update

సింగపూర్ లోని స్కూల్ బిల్డింగ్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అతడికి వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే అగ్నిప్రమాదంలో వచ్చిన పొగ ఊపిరితిత్తుల దగ్గర పట్టేయడంతో భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందుల గురించి ముందుగానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Also Read: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

హెల్త్ అప్డేట్

ఇక ఇవాళ ఉదయం మార్క్ శంకర్‌ హెల్త్ కండీషన్ మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు అతడిని అత్యవసర వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించారు. అయితే ఇప్పుడిప్పుడే మార్క్ శంకర్‌ను డిశ్చార్జ్ చేయమని.. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్లు సమాచారం. 

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

ఫొటో వైరల్

ఈ నేపథ్యంలో పవన్ తనయుడు మార్క్ శంకర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు నెబ్లైజర్‌తో ఆక్సీజన్ తీసుకుంటున్న ఫొటో ఒకటి చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా అతడి కుడి చేయికి ఒక కట్టు కూడా వేశారు. అయితే ప్రస్తుతం ఆ ఫొటో చూస్తుంటే మార్క్ శంకర్ హెల్తీగానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు మార్క్ శంకర్ రెండు చేతులతో థమ్సప్ సింబల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. 

Also Read: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

(Pawan Kalyan | pawan kalyan son mark shankar | pawan son mark shankar school fire incident | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment