మంత్రి ఉత్తమ్ తో మాజీ ఎమ్మెల్యే సంపత్ భేటీ!

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ ఈ రోజు కలిశారు. అలంపూర్ లోని తుమ్మిళ్ల ప్రాజెక్ట్ కు చెందిన మూడు రిజర్వాయర్లలో ప్రధానమైన మల్లమ్మకుంట రిజర్వాయర్ ను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

New Update
మంత్రి ఉత్తమ్ తో మాజీ ఎమ్మెల్యే సంపత్ భేటీ!
Advertisment
Advertisment
తాజా కథనాలు