Trains Cancelled : ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. 14 రైళ్లు రద్దు! విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణ కోసం 14 రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మే 17 నుంచి జూన్ 4 వరకు వివిధ రోజుల్లో పలు ట్రైన్స్ క్యాన్సిల్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. By srinivas 17 May 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Vijayawada : విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణ కోసం 14 రైళ్లు రద్దు(Trains Cancelled) చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) తెలిపింది. మే 17 నుంచి జూన్ 4 వరకు వివిధ రోజుల్లో కొన్ని రైళ్లు క్యాన్సిల్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం-విశాఖపట్నం, మచిలీపట్నం-విశాఖ, తిరుపతి- కాకినాడ, గుంటూరు- విశాఖపట్నం, గుంటూరు- రాయగడ, విశాఖపట్నం- మహబూబ్నగర్, గుంటూరు- విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే 14 రైళ్లను రద్దు చేసినట్టు తెలిపారు. రద్దైన రైళ్ల వివరాలను రైల్వేశాఖ వెబ్సైట్(IRCTC) లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణ కోసం 14 రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మే 17 నుంచి జూన్ 4 వరకు వివిధ రోజుల్లో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. Also Read : కదులుతున్న బస్సులో మంటలు..8 మంది సజీవ దహనం..24 మందికి తీవ్ర గాయాలు! #vijayawada #south-central-railway #14-trains-canceled #irctc సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి