Accident: ఘోర ప్రమాదం.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు బెంగళూరు-చెన్నై రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది కార్లు, రెండు బస్సులు, నాలుగు లారీలు ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో 15 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. By B Aravind 25 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి బెంగళూరు-చెన్నై రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది కార్లు, రెండు బస్సులు, నాలుగు లారీలు ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో 15 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. హోసూరు, కృష్ణగిరి ఆస్పత్రులకు తరలించారు. హోసూర్ సమీపంలోని పేరండ్లపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. https://rtvlive.com/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-25-at-9.42.44-PM.mp4"> Also Read: ఏలియన్స్ ఉండొచ్చు.. ఇస్రో ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు #telugu-news #national-news #bengaluru-chennai-highway #accident సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి