/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
-
Apr 08, 2025 08:32 IST
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్...ఎక్కువ మందికి ఈ పది రకాల జబ్బులు!
ఏపీ ప్రభుత్వం ‘ఆరోగ్య ఆంధ్ర’కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది..ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది.రాష్ట్రంలో 80% మంది ప్రజలు పది రకాల జబ్బులతో బాధపడుతున్నట్లు నివేదికలు తెలిపాయి.వాటిలో డయాబెటిస్, హైపర్ టెన్షన్, శ్వాససంబంధిత వంటి రోగాలు ఉన్నాయి.
-
Apr 08, 2025 08:30 IST
పోసానికి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్?
-
Apr 08, 2025 08:30 IST
రాజాసింగ్పై కేసు నమోదు
-
Apr 08, 2025 08:29 IST
అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్
-
Apr 08, 2025 07:25 IST
విషాదం.. చపాతీలతో తల్లీ కొడుకుకి అస్వస్థత.. ఆ తర్వాత ఏమైందంటే?
-
Apr 08, 2025 07:24 IST
ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది
-
Apr 08, 2025 07:24 IST
కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?
-
Apr 08, 2025 07:23 IST
ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని ఆదేశించారు.
-
Apr 08, 2025 07:23 IST
ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో పిడుగుల వర్షం
బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 10, 11.12,13 తేదీల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
-
Apr 08, 2025 07:22 IST
తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
-
Apr 08, 2025 07:22 IST
ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!
-
Apr 08, 2025 07:21 IST
క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!
YV Subba Reddy: షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి కారణం ఇదే.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు.!
షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనంపై వైవీ సుబ్బా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ లో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిందని.. అయితే, అక్కడున్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్ లో విలీన నిర్ణయం తీసుకుందని కామెంట్స్ చేశారు.
YV Subba Reddy on Sharmila: అనకాపల్లి జిల్లా సత్యనారాయణపురం లో టిడ్కో ఇళ్లను ప్రారంభించారు వైసీపీ రీజనల్ కోర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి. లబ్ది దారులకు ఇళ్లను అందజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ లో (YSRCP) అవకాశం లేకే షర్మిల తెలంగాణ లో కొత్త పార్టీ పెట్టుందని అన్నారు. అయితే, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి షర్మిల తన పార్టీని కాంగ్రెస్ (Congress) లో విలీన చేసేందుకు నిర్ణయం తీసుకుందని కామెంట్స్ చేశారు.
Also Read: పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఎట్టకేలకు బేబీ బంప్ బయటపెట్టిన బోల్డ్ బ్యూటీ
షర్మిల తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, రాజకీయాలకు కానీ ఎలాంటి సంబంధం ఉందని అన్నారు. షర్మిలతో సహా ఎవరు ఏ పార్టీ లో చేరినా, ఎన్ని పార్టీలు కలిసి కూటమిగా చేరినా ప్రజల ఆశీస్సులు జగన్ పైనే ఉన్నాయని ధీమ వ్యక్తం చేశారు. జగన్ (Ys Jagan) కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయితే పేద కుటుంబాలు నష్ట పోతాయని అన్నారు. అందుకే లోకేష్ (Nara Lokesh) నావ మునిగి పోయిందని, జాకీలు వేసి లేపుతున్నారని అయినా లేవడం లేదని వైవీ సుబ్బారెడ్డి ఎద్దెవ చేశారు. ఎవరైనా ఇష్టం లేకపోతే పార్టీలు మారవచ్చని , పార్టీలో ఉండాలా? లేదా అనేది వాళ్ళ ఇష్టం అని వ్యాఖ్యనించారు.
Also Read: కావ్యకు బిగ్ షాక్.. గర్ల్ ఫ్రెండ్తో అడ్డంగా దొరికిపోయిన రాజ్.. ఆమె ఏం చేయనుంది.?
పేదవాడి సొంటితి కల నిజం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ దని కామెంట్స్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని.. 2.50 లక్షల మందికి టిడ్కో ఇల్లు ఇచ్చే ప్రక్రియకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. విద్య వైద్య రంగంలోనూ విప్లాత్మకమైన మార్పులు తెచ్చారని కొనియాడారు.
🔴Live News: చపాతీలతో తల్లీ కొడుకుకి అస్వస్థత..
Ap :ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్...ఎక్కువ మందికి ఈ పది రకాల జబ్బులు!
ఏపీ ప్రభుత్వం ‘ఆరోగ్య ఆంధ్ర’కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది..ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది.రాష్ట్రంలో 80% మంది ప్రజలు పది రకాల జబ్బులతో బాధపడుతున్నట్లు నివేదికలు తెలిపాయి.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Posani Krishna Murali: పోసానికి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్?
పోసాని కృష్ణమురళికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15న విచారణకు రావాలని పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్
ఏపీ ప్రభుత్వానికి రూ.4,285 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. Short News | Latest News In Telugu | గుంటూరు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Aghori - Sri Varshini: వర్షిణీ మిస్సింగ్.. రంగంలోకి అఘోరీ- అరెస్టు చేయాలని డిమాండ్!
శ్రీవర్షిణీ ఇంకా ఇంటికి చేరుకోకపోవడంపై అఘోరీ సంచలన వ్యాఖ్యలు చేసింది. వర్షిణి మిస్సింగ్ వెనుక విష్ణు ఉన్నాడంటుంది. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?
గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,740. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Harry Brook: ఇంగ్లాండ్ జట్టుకు 26 ఏళ్ల యంగ్ కెప్టెన్.. జోస్ బట్లర్ వారసుడొచ్చేశాడు!
Trump Tariffs: ట్రంప్ సుంకాల దెబ్బకు పడిపోయిన చమురు ధరలు..కంగారులో రష్యా
🔴Live News: చపాతీలతో తల్లీ కొడుకుకి అస్వస్థత..
Ap :ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్...ఎక్కువ మందికి ఈ పది రకాల జబ్బులు!
Posani Krishna Murali: పోసానికి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్?