Nithin Gadkari: కారులో ఆరు ఎయిర్‌ బ్యాగులు.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే!

రాబోవు కాలంలో కార్లలో 6 ఎయిర్‌ బ్యాగులను(Six Air bags)  తప్పని సరి చేసే ఉద్దేశం లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nithin gadkari)తెలిపారు.

New Update
Nithin Gadkari: కారులో ఆరు ఎయిర్‌ బ్యాగులు.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే!

రాబోవు కాలంలో కార్లలో 6 ఎయిర్‌ బ్యాగులను(Six Air bags)  తప్పని సరి చేసే ఉద్దేశం లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nithin gadkari)తెలిపారు. గతంలో అక్టోబర్‌(October 2023) నుంచి కారులో తప్పనిసరి 6 ఎయిర్ బ్యాగుల్ని (6 air bags) చేసే భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని ప్రభుత్వం తెలిపింది. అయితే బుధవారం ఢిల్లీలో(Delhi) జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అలాంటి నిబంధనలు చేయడం మాకు ఇష్టం లేదని పేర్కొన్నారు.

గత సంవత్సరం రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ రోడ్డు భద్రతలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రయాణికుల భద్రతను మరింత పెంచడానికి సెంట్రల్ మోటార్స్ వెహికల్‌ రూల్స్‌ 1989 ను సవరించడం ద్వారా భద్రతను మరింత మెరుగుపరచాలని నిర్ణయించింది.

ఏప్రిల్1, 2021 తర్వాత తయారుచేయబడిన వాహనాల్లో ముందు రెండు సీట్లకు ఎయిర్‌బ్యాగుల్ని(2 air bags) తప్పనిసరి చేసింది.వీటి వల్ల ఏవైనా పెద్ద పెద్ద ప్రమాదాలు (accidents) జరిగితే వాటి భారీ నుంచి తప్పించుకోగలరని తెలిపారు.

ప్రస్తుతం ప్రీమియం కార్లకు(premium cars) మాత్రమే కాకుండా రూ. 20 లక్షల లోపు కార్లలో కూడా పలు కంపెనీలు 6 ఎయిర్‌ బ్యాగ్ లను అందిస్తున్నాయి. ప్రజలు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో కార్ల కంపెనీలు కూడా తగు ప్రమాణాలను పాటిస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴LIVE: కాశ్మీర్ లో ఉగ్రవాదుల వేట

author-image
By Manoj Varma
New Update
Terrorists Attack In Kashmir

Terrorists Attack In Kashmir

  • Apr 23, 2025 10:42 IST

    'పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు'

    జమ్మూ కాశ్మీర్‌‌ టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 27మంది మృతి చెందారు. పర్యటకులను వరసులో నిల్చేబెట్టి పేరు, మతం ఏంటని అడిగి టెర్రరిస్టులు కాల్చి జరిపారని ఓ మహిళ తెలిపారు. తన భర్త పేరు, మతం అడిగిన ఉగ్రవాదులు అతనిపై కాల్చి చంపారని ఆమె చెప్పారు.



  • Apr 23, 2025 10:42 IST

    జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో 27మంది మృతి!



  • Apr 23, 2025 10:41 IST

    పాపం.. హనీమూన్కు వచ్చి కట్టుకున్న భర్తను కోల్పోయింది

    అప్పుడే పెళ్లైన జంట హనీమూన్ కోసమని జమ్మూ కాశ్మీర్‌ కు వచ్చారు. కానీ అదే వారిని వీడదీస్తుందని అనుకోలేదు. కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుండగా ఉగ్రవాదులు ఆమె భర్తను పాయింట్ బ్లాక్ లో కాల్చారు.  కళ్లముందే  భర్త చనిపోవడం చూసిన ఆమె అక్కడే కుప్పకూలిపోయింది.

    Pahalgam Terrorist Attack
    Pahalgam Terrorist Attack

     



  • Apr 23, 2025 10:39 IST

    మీరేం మగాళ్లు రా.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి కాల్పులు!

    జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని  ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్‌లో వచ్చి మరి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పది మందికి బుల్లెట్ గాయాలు కాగా ఇందులో  ఐదుగురు పర్యాటకుల మృతి  చెందగా.. మరో పదిమందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.



  • Apr 23, 2025 10:38 IST

    జమ్మూకాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. టూరిస్టులపై కాల్పులు !



Advertisment
Advertisment
Advertisment