cyclone: తుఫాన్ గా మారిన తీవ్ర వాయుగుండం..కోస్తాంధ్ర పై తీవ్ర ప్రభావం!
మిచౌంగ్ తుఫాన్ నెల్లూరుకు 440 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ నెల 5 న నెల్లూరు- మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశాలున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.
మిచౌంగ్ తుఫాన్ నెల్లూరుకు 440 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ నెల 5 న నెల్లూరు- మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశాలున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం భారీ తుపానుగా మారింది. దీంతో రానున్న 24 గంటల్లో నెల్లూరు - కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని, 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిచౌంగ్ తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం కృష్ణాజిల్లా మచిలీపట్నం వద్ద ఇది తీరం దాటనున్నట్లు వివరించారు.
కాశ్మీర్ లో మంచు విపరీతంగా కురుస్తోంది. అటు హిమాచల్ ప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. కాశ్మీర్ లో మంచు రోడ్లను కప్పివేసింది. దీంతో 35 కిలోమీటర్లకు పైగా రోడ్లను మూసివేశారు. రాబోయే మూడు రోజులు ఇక్కడ పరిస్థితి ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది.
తమిళనాడుకు తుపాను ప్రమాదం పొంచివుంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండంతో రాష్ట్రమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ వాయుగుండం తుపానుగా మారి రానున్న రోజుల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
బంగాళాఖాతాన్ని ఒకదాని తర్వాత ఒకటి సైక్లోన్లు చుట్టుముట్టుడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు, చైన్నై లాంటివి వర్షాలు తడిసి ముద్దవుతున్నాయి. ఇప్పుడు మరో తుఫాను మిచాంగ్ ఏపీని అల్లకల్లోలం చేయనుందని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 29 నాటికి వాయుగుండంగా బలపడుతుందని, ఇది తుఫాన్గా రూపాంతరం చెందే అవకాశం ఉందని పేర్కొంది. మత్స్యాకారులు ఈ మూడు రోజుల పాటు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణశాఖ కేంద్రం తెలిపింది.
కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాత్రి వేళల్లో శబరిమలకు వెళ్లే సమయంలో, తిరుగుప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.