IMD: ఈ మూడు నెలల్లో ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణమేంటి?
వాతావరణ శాఖ ఈసారి ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ఎందుకు హెచ్చరిస్తుంది. ఈ మూడు నెలలు ఉత్తర భారతదేశం చాలా వేడిగా ఉంటుందని ఎందుకు చెబుతోంది. అసలు ఉష్ణోగ్రతలు పెరగాటానికి కారణాలు ఎంటో తెలుసుకోండి!
వాతావరణ శాఖ ఈసారి ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ఎందుకు హెచ్చరిస్తుంది. ఈ మూడు నెలలు ఉత్తర భారతదేశం చాలా వేడిగా ఉంటుందని ఎందుకు చెబుతోంది. అసలు ఉష్ణోగ్రతలు పెరగాటానికి కారణాలు ఎంటో తెలుసుకోండి!
ఏపీలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. నెల్లూరు, కావలి, తుని, అనంతపురం, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అన్నమయ్య జిల్లా ఆరోగ్యవరంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యాయి.
ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏప్రిల్ ప్రారంభం నుంచే ఉక్కపోతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్లో మరోసారి మంచు కురుస్తోంది. హిమాచల్లోని గిరిజన జిల్లాలు కిన్నౌర్, లాహౌల్ స్పితి, కులు , చంబా జిల్లాల్లో మరోసారి మంచు కురుస్తోంది.మంచుతో పాటు మధ్య కొండ ప్రాంత జిల్లాల్లో రాత్రంతా ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది.
సూర్యుడు భగభగమంటున్నాడు. వేసవి ఉష్ణోగ్రతలు మీ శక్తిని తగ్గించగలవు. అలాగే మీ సాధారణ పనులను కూడా కష్టతరం చేస్తాయి. వేసవిఉష్ణోగ్రతను అధిగమించడంలో మీకు సహాయపడే 6 సాధారణ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
TS: రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనునట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలియజేస్తూ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలో ఎండలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
ఇటివలె అంతరిక్షంలోకి వదలిన నాసా ఉపగ్రహం అద్భుతాలు సృష్టిస్తుంది.నాసా ఇటీవలే బర్స్ట్క్యూబ్ అనే షూబాక్స్ సైజ్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది.