పెరగనున్న సిమెంట్ ధరలు.. బస్తాపై ఎంతంటే?
ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో మూడు, నాలుగు త్రైమాసికంలో సిమెంట్ ధరలు భారీగా పెరగనున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. దేశంలో వరదల కారణంగా గత ఆరు నెలలు లాభాలు లేకపోవడంతో.. బస్తా మీద రూ.20 నుంచి రూ30ల వరకు పెంచనున్నట్లు సమాచారం.
/rtv/media/media_files/f2dlAbI0W4HPewsQzSQd.jpg)
/rtv/media/media_files/hImSeqpndX4W17hEAOkn.jpg)