స్పోర్ట్స్ SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా.. ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. By Manogna alamuru 13 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..! బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి లభించింది. దీనికి సంబంధించి పర్మిషన్ పత్రాలను మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఒడితల సతీష్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ రెడ్డి తీసుకున్నారు. By Manogna alamuru 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో పాటూ ఇందిరమ్మ ఇళ్ళపై కూడా అధికారులకు మార్గ దర్శకాలను జారీ చేశారు. By Manogna alamuru 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ SRH VS PBKS: అభిషేక్ శర్మ వీర బాదుడు..40 బంతుల్లో సెంచరీ చాలారోజుల తర్వాత హైదరాబాద్ స్ రైజర్స్ బ్యాటర్లు విజృంభించారు. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ లు చితకొట్టారు. అభిషేక్ శర్మ ఏకంగా 40 బంతుల్లో సెంచరీని కొట్టి తగ్గేదే ల్యా అని చెప్పాడు. By Manogna alamuru 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు. దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. By Manogna alamuru 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tahawwur Rana: 231 సార్లు మాట్లాడుకున్న ముంబై దాడుల సూత్రధారులు రాణా, హెడ్లీ ..షాక్ కు గురి చేస్తున్న రికార్డులు ముంబై దాడుల కీలక సూత్రధారి తహవూర్ రాణాను అమెరికా భారత్ కు అప్పగించింది. ఇతన్ని కస్టడీకి తీసుకున్న ఎన్ఐఏ దాడుల మీద విచారిస్తోంది. ఇందులో భాగంగా రాణా, మరో సూత్రధారి హెడ్లీ కాల్ రికార్డ్ లను పరిశీలిస్తోంది. వారిద్దరూ 231 సార్లు మాట్లాడుకున్నారని తేలింది. By Manogna alamuru 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఖమ్మం Breaking: వనజీవి రామయ్య కన్నుమూత పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కోటి మొక్కలు నాటి రామయ్య రికార్డ్ సృష్టించారు. అందుకు గాను భారత ప్రభుత్వం రామయ్యను పద్మశ్రీతో గౌరవించింది. By Manogna alamuru 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: ధోనీ అవుట్ కాదా? వివాదాస్పదమౌతున్న థర్డ్ అంపైర్ నిర్ణయం నిన్న కేకేఆర్ చేతిలో సీఎస్కే చిత్తుగా ఓడిపోయింది. ఇందులో చెన్నై 103 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ ధోనీ ఒక్క పరుగే అవుట్ అయ్యాడు. అయితే ధోనీ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని ఇప్పుడు దుమారం రేపుతోంది. By Manogna alamuru 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: మెటా ఓనర్ జుకర్ బర్గ్ చైనాతో చేతులు కలిపారు..సంచలన ఆరోపణలు మెటా ఓనర్ మార్క్ జుకర్ బర్గ్ పై చాలా పెద్ద ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు మార్క్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చైనాతో చేతులు కలిపి అమెరికన్ల మోసం చేస్తున్నారని ఆరోపించారు. By Manogna alamuru 12 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn