Stock Market: హమ్మయ్య గట్టెక్కాయి..ఫెడ్ రెట్ల కోతతో 3రోజుల వరుస నష్టాలకు బ్రేక్
మూడు రోజుల వరుస నష్టాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో పావుశాతం కోత విధించడం..భారత మార్కెట్లను కలిసి వచ్చింది. దీంతో సూచీలు రాణించాయి.
మూడు రోజుల వరుస నష్టాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో పావుశాతం కోత విధించడం..భారత మార్కెట్లను కలిసి వచ్చింది. దీంతో సూచీలు రాణించాయి.
గుజరాత్ సముద్రంలో పాకిస్తాన్ బోటు కలకలం సృష్టించింది. అందులో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి వారంతా మత్స్యకారులని తెలుస్తున్నా..ఉగ్రవాదులనే అనుమానంతో విచారణ చేస్తున్నారు.
మయన్మార్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి పశ్చిమ రఖైన్లోని ఒక ఆసుపత్రిపై మయన్మార్ సైనిక దళాలు వైమానికి దాడి జరిపాయి. ఇందులో 31 మంది మరణించగా..మరో 70 మందికి గాయాలయ్యాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన అమెరికాలో తీవ్ర సంచలనం రేపింది. దాంతో పాటూ అమెరికా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారి కూడా తీసింది. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రధాని మోదీ, పుతిన్ కారులో తీసుకున్న సెల్ఫీ అయితే అక్కడ రాజకీయాల్లో కూడా కలకలం రేపుతోంది.
గత వారం అంతా ఇండిగో సంక్షోభంలో వల్ల లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఇండిగో పూర్తిస్థాయిలో తన కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దాంతో పాటూ ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు పరిహారం ప్రకటించింది.
శీతాకాల సమావేశాల్లో ఈరోజు లోక్ సభలో ఈ సిగరెట్ పై రచ్చ అయింది. దేశంలో నిషేధించబడిన ఈ-సిగరెట్ను టీఎంసీ పార్టీకి చెందిన ఒక ఎంపీ సభ లోపల ధూమపానం చేసినట్లు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు.
తెలంగాణ గ్రామపంచాయతీ తొలివిడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీని ఫలితాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఐపీఎల్ సందడి మొదలైపోయింది. మరో ఆరు రోజుల తర్వాత అంటే డిసెంబర్ 16న మినీ వేలం కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో ఏ సీజన్లో ఎవరు.. అత్యంత విలువైన ప్లేయర్గా నిలిచారో ఇప్పుడు చూద్దాం..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ లపై అక్కడ సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టారిఫ్ లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే అది అమెరికాకే పెద్ద ముప్పని అన్నారు.