Crime News : గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

డా.అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందడం కలకలం రేపింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలు వెలికితీయగా.. మరోకరి మృతదేహం కోసం గాలిస్తున్నారు.

New Update
Andhra Pradesh: ఏపీలో మరో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గల్లంతు..

Drowning : డా.అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని గోదావరిలో ఈత (Swimming) కు వెళ్లి ముగ్గురు విద్యార్థులు (Students) నీటిలో మునిగి మృతి చెందడం కలకలం రేపింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలు వెలికితీయగా.. మరోకరి మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం.. నలుగురు స్నేహితులు గోదావరి (Godavari) లో ఈతకు వెళ్లగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు రావులపాలెంకు చెందిన సబ్బేల ఈశ్వర్ రెడ్డి (20), పెంట జయకుమార్ (17), విజయనగరానికి చెందిన సత్తి సంపత్ రెడ్డిగా గుర్తించారు. సమాచారం తెలుసుకన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులు ఎవరంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు