TG Gram Panchayat Polls-2025: రెండో దశ పంచాయతీ ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవ్వగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది.
తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవ్వగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది.
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తూ వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట శివారు 161 జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు.
రాష్ట్రంలో రెండో విడుత పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు చివరి క్షణం వరకు అన్నిరకాలుగా ప్రయత్నించారు. ఓటర్లకు గ్రామాల్లో డబ్బు, మద్యం పంపిణీ జోరుగా సాగుతోంది.
ఈనెల 21న ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 5 ఏళ్లలోపు 54 లక్షలకు పైగా పిల్లలకు పోలియో చుక్కలు ఇవ్వడం కోసం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బూత్లు, ఇంటింటికీ వెళ్లే మొబైల్ బృందాలు, ట్రాన్సిట్ బృందాలతో పిల్లలకు తగిన డోసులు అందజేయనున్నారు.
తెలంగాణలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. కాగా ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు సాగుతున్నాయి. పలువురు అభ్యర్థులు గెలుపు ధీమాతో ఎంజాయ్ చేస్తుండగా, పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టినా ఓటమి పాలయ్యామని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వారిద్దరికీ కొత్తగా పెళ్లయింది. ఇద్దరూ జాబ్ చేస్తున్నారు. ఆమె వర్క్ఫ్రం హోం చేస్తుండగా, అతను మాత్రం రోజు ఉదయం వెళ్తే రాత్రికి గాని రాలేని పరిస్థితి. దీంతో పెళ్లయి 4నెలలు గడుస్తున్నా ఇద్దరి మధ్య అన్యోన్యత కరువైంది. క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకుంది.
సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటికి అడ్వాన్స్ బుకింగ్లు ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మార్గంగా ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు ఈ రైళ్లు నడుస్తాయి.
తెలంగాణలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. 12,782 మంది సర్పంచి పదవులకు, 71,071 మంది వార్డు సభ్య స్థానాలకు పోటీ పడుతున్నారు.