Jadcherla: దారుణం.. మార్చురీలో మృతదేహాన్ని పీక్కు తిన్న కుక్క
జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. మార్చురీలో ఉన్న మ-ృతదేహాన్ని కుక్క పీక్కుతినడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే.
జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. మార్చురీలో ఉన్న మ-ృతదేహాన్ని కుక్క పీక్కుతినడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే.
తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లు ఎవరికీ కేటాయించాలనే విషయంలో అగ్ర నాయకుల మధ్య చర్చలు నడిచినట్లు తెలిసింది. వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వీ హన్మంతరావు, బెల్లయ్య నాయక్, దొమ్మాటి సాంబయ్య పేర్లు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది.
మందుబాబులకు పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. వైన్స్ షాపులతో పాటు కల్లు కాంపౌండ్లు, బార్లు, క్లబ్ లు మూసివేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపల్ పాలక వర్గం ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణల్లో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. కాగా ఆయనకు న్యాయస్థానం ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది.
అహింస కాంగ్రెస్ విధానమైతే.. బీజేపీది హింసా విధానమని ఎలాగైనా అధికారంలోకి రావాలనేది బీజేపీ ఆలోచన.. ప్రజలను మెప్పించి అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్ ఆలోచన అని, ట్రంప్కు ప్రధాని మోడీ భయపడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ పై చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ మరణించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరానికి ఇరాన్తో ఉన్న అనుబంధాన్ని హైదరాబాద్ నగర వాసులు గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి హైదరాబాద్కు ఇరాన్కు ఉన్న అనుబంధం కొన్ని శతాబ్ధాలది.
విపక్ష నేత రాహుల్గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. వికారాబాద్ సమీపంలోని అనంతరిగిరి హిల్స్లో 9 రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ, ఏపీ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ముగింపు సమావేశానికి ఆయన హాజరుకానున్నారు.
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈసారి ప్రభుత్వం మీద కాకుండా కరీంనగర్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం మీద ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఆయన పెద్ద ఎత్తున నగదు వసూలు చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇండ్లను కూలగొట్టడం భూములను అమ్మడం, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేయడం ఇదే రేవంత్ రెడ్డి పరిపాలన అంటూ విమర్శించారు.