New Update
/rtv/media/media_files/2025/03/22/XPd0d48Fi316QH2GRb3S.jpg)
కాళేశ్వరం నీరు రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం నుంచి ఎర్రవల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ ముగింపు సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.