Medak: పిల్లలు నిద్రలేవడంలేదని తల్లి ఏం చేసిందంటే.!
మెదక్ జిల్లా వెల్దుర్థి మండల పరిధిలోని ఎలుకపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భర్త మీద కోపంతో భార్య తన పిల్లలపై వేడి నీళ్లు పోసింది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మెదక్ జిల్లా వెల్దుర్థి మండల పరిధిలోని ఎలుకపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భర్త మీద కోపంతో భార్య తన పిల్లలపై వేడి నీళ్లు పోసింది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన విమర్శలపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. హరీష్ రావును విమర్శించే స్థాయి హనుమంతవురావుకు లేదని సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుల వృత్తుల వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీసీబంధు పేరుతో వారికి లక్ష రూపాయల సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-2 పరీక్షను వెంటనే వాయిదా వేయాలని సిద్ధిపేట బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సంజీవ్ డిమాండ్ చేశారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ సత్యాగ్రహ నిరాహార దీక్ష చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్టు సరైంది కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రెండు రోజుల క్రితమే ఆయనకు జరిగిన గుండె ఆపరేషన్ జరిగి విజయవంతం అయిందని... కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి గద్దర్ అనారోగ్యంగా ఫీల్ అయ్యారని, బీపీతో పాటు షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో వైద్యులు చికిత్స అందించారు. కానీ బీపీ, షుగర్ కారణంగా శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతిన్నాయి. దీంతో గద్దర్ ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు..
సొంతింటి కల అనేది అందరికీ ఉంటుంది. ఆ కలను నెరవేర్చుకోవడం కోసం చాలామంది అప్పులు చేసే వాళ్ళని చూసే ఉంటాము. కొందరైతే ఎంతకైనా తెగించేవాళ్లను చూసే ఉంటాము. కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి మాత్రం ప్రాణాలకు తెగించి మరీ ఇంటి కోసం పోరాటం చేస్తున్నాడు. డబుల్ బెడ్ రూం ఇళ్లును దక్కించుకోవడం కోసం ప్రాణాలు కూడా లెక్కచేయటం లేదు.
స్మార్ట్ ఫోన్ వచ్చాక మోసాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మోసపోవడం అనేది ఇప్పటి ట్రెండింగ్కు చాలా ఈజీ అయిపోయింది. అంతేకాదు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతీ కుటుంబంలోనూ విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా ఓ కుటుంబంలో ఇలాంటి ఘటన ఒకటి విషాదాన్ని నిప్పింది.
సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్రావు హాజరయ్యారు. జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి చెట్టు-బొట్టుగా పేరు పెట్టారు. రాష్ట్రంలో మొక్కలు పంచడాన్ని ప్రజలు ప్రోత్సహించాలని కౌన్సిలర్లు సిబ్బందికి సూచించారు.
గజ్వేల్లో శనివారం (29-07-2023) మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పలువురి నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లిని సంకల పెట్టుకున్నట్లు తెలంగాణ ద్రోహులంటూ మాజీ సీఎంలు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలపై ఫైర్ అయ్యారు. తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు వీరిని మోస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు వింటున్నారని, మరోవైపు చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వింటున్నారని నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.