Telangana : ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో చిక్కుకొని ఒకరు మృతి
సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వేగంగా వస్తున్న కారు.. ఆగిఉన్న ఓ లారీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు, లారీ దగ్ధం కావడంతో ఒకరు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Amit-Shah--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Road-accident-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Harish-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Telangana-Super-Thermal-Project-by-pm-modi-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/murder-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/JAGGAREDDY-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-44-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/dubbaka-mla-raghunandan-rao-hot-comments-on-ts-minister-errabelli-dayakar-rao.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/rains-3-jpg.webp)