Telangana: గన్ మిస్ఫైర్.. ఏపీకి చెందిన జవాను మృతి
సంగారెడ్డి జిల్లా బీడీఎల్ భానూరులో ఏపీకి చెందిన వెంకటేష్ (34) అనే సీఐఎస్ఎఫ్ జవాను మృతి చెందారు. బెటాలియన్ బస్సులో నుంచి కిందకి దిగుతుండగా.. ఆయన గన్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో తుపాకీ పేలి తూటా వెంకటేష్ తలలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Harish-Rao-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-15-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Telangana-Police-Rain-alert-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Musi-River-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Harish-Rao.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Harish-Rao-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/KCR-Electricity-Commission-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/kcr.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/mla-harish-rao-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Bandi-Sanjay-Kumar-jpg.webp)