/rtv/media/media_files/2025/01/29/AMwhI0bFjFe5JywPwhYm.jpg)
Kamareddy Yellareddy town government school Food poisoning
ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ (Food Poison)
తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. కామారెడ్డి - ఎల్లారెడ్డి పట్టణ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఇందులో దాదాపు 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇలా జరగడానికి కారణం.. విద్యార్థులకు పచ్చడితో అన్నం పెట్టడమేనని తెలుస్తోంది. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిన వెంటనే పాఠశాల సిబ్బంది వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2025
ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత
ఇన్ని ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా దున్నపోతు మీద వాన పడ్డట్లు ఉన్న విద్యా శాఖ మంత్రి రేవంత్ రెడ్డి
విద్యార్థులకు నరకంలా మారిన వసతిగృహాలు.. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న… pic.twitter.com/pXudZ0UC8g
Also Read: మహా కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. యోగీ సర్కార్ సంచలన ప్రకటన
బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్
Food poisoning at ST Hostel in Suryapet district center affects 12 students. They are currently receiving treatment at a private hospital. #Suryapet #FoodPoisoning #StudentHealth #HostelSafety pic.twitter.com/ehX4C8kvf7
— keshaboina sridhar (@keshaboinasri) January 29, 2025
Also Read: Mazaka Movie: రోడ్లపై సందీప్ కిషన్, రావు రమేష్ డాన్సులు.. 'బ్యాచిలర్స్ ఆంథెమ్' వచ్చేసింది !
నారాయణపేటలో 25 మంది విద్యార్థులు
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2025
నారాయణపేట జిల్లాలో బాలుర ఉన్నత పాఠశాలలో భోజనం వికటించి 25 మంది విద్యార్థులకు అస్వస్థత
ఆందోళన కలిగిస్తున్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు
నారాయణపేట జిల్లా ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 25 మంది విద్యార్థులకు వాంతులు కడుపునొప్పి వేయడంతో… pic.twitter.com/PAOvVC1I5Y