బోనం ఎత్తిన మంత్రి కొండా సురేఖ తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిన్న బోనం ఎత్తారు. ఆమె గ్రామం వంచనగిరిలో నిన్న జరిగిన కోట గండి మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనాన్ని స్వయంగా ఎత్తుకుని ఆలయం వరకు వెళ్లారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. By Nikhil 13 Jul 2024 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి #konda-surekha సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి