Andhra Pradesh : టీడీపీ నాయకులపై వైసీపీ నేతల దాడి..

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచల గ్రామంలో టీడీడీ నాయకులపై వైసీపీ నాయకులు దాడి చేయడం కలకలం రేపింది. నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడానికి వస్తున్న కారు అద్దాలు పగలగొట్టి ముగ్గురిపై దాడి చేశారు.

New Update
AP : వైసీపీ రౌడీ మూకలపై చర్యలు తీసుకోండి.. గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు!

Leaders Clash In NTR District : ఏపీ(Andhra Pradesh) లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచల గ్రామంలో టీడీపీ(TDP) నాయకులపై వైసీపీ(YCP) నాయకులు దాడి చేయడం కలకలం రేపింది. నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడానికి వస్తున్న కారు అద్దాలు పగలగొట్టి ముగ్గురిపై దాడి చేశారు. గాయపడిన వారిని నందిగామ ఆస్పత్రికి తరలించారు. వైసీపీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇరు వర్గాల నేతలను పిలిపించి పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also Read: ఖమ్మంలో ఇన్నోవా కారు పల్టీలు.. బయటపడ్డ నోట్ల కట్టలు

Advertisment
Advertisment
తాజా కథనాలు