Crime News : సంతానం కలిగిస్తామని నమ్మించి మోసం..నగలతో జంప్
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పరిధిలోని గాంధీనగర్లో సంతానం లేని ఓ దంపతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఓ మోసగాడు వారికి సంతానం కలిగిస్తామని నమ్మించి నాలుగు తులాల బంగారు పుస్తెలతాడుతో ఉడాయించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
/rtv/media/media_files/2026/04/10/woman-body-found-stuffed-inside-bed-box-in-outer-delhi-2026-04-10-21-07-59.jpg)
/rtv/media/media_files/2026/02/09/fotojet-2026-02-09-21-08-08.jpg)
/rtv/media/media_files/2025/12/24/fotojet-2-2025-12-24-20-32-37.jpg)
/rtv/media/media_files/2025/09/26/dsp-2025-09-26-07-49-50.jpg)