Lucknow : పెళ్లి చేసుకుంటానని నమ్మించి టీచర్ పై అత్యాచారం
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక బ్యాంక్ ఉద్యోగి తనపై అత్యాచారం చేశాడని ఒక ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన లక్నోలోని చిన్హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక బ్యాంక్ ఉద్యోగి తనపై అత్యాచారం చేశాడని ఒక ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన లక్నోలోని చిన్హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
న్యాయం కోసం ఓ మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్తే సాయం చేయాల్సిన పోలీసులే కామాంధులుగా మారారు. ఓ వివాహితపై కానిస్టేబుల్, హోంగార్డు అడవిలో అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఫోన్ నెంబర్ తీసుకొని హోంగార్డ్ వేధింపులకు పాల్పడ్డారు.
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ రాజకీయ పార్టీ నాయకుడు మోసానికి దిగిన ఘటన హుస్నాబాద్ లో చోటుచేసుకుంది. పందిల్ల గ్రామానికి చెందిన బాధితురాలు తన సమస్య చెప్పుకోడానికి సీపీఐ పార్టీకి చెందిన గడిపే మల్లేష్ ను ఆశ్రయించింది.
వైద్యవృత్తిని దైవంగా భావిస్తారు. అది డాక్టరైనా, ఆ వృత్తిలో ఉన్నవారైన అలాగే ఉండాలి. కానీ ఒక కంపోండర్ చేయరాని పనిచేశాడు. చికిత్సకోసం వచ్చిన పేషెంట్పై అత్యాచారం చేసి ఆ వృత్తికి కళంకం తెచ్చాడు. కరీంనగర్ జిల్లాలోఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
ఒడిశాలో దారుణం జరిగింది. మయూర్భంజ్ జిల్లాలో 22 ఏళ్ల మహిళపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఇందులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.
నర్సంనగర్ ప్రాంతానికి చెందిన పెండ్యాల సుచరిత (36) 2025 ఆగస్టు 13న హనుమకొండ లోని సుబేదారి పోలీస్టేషన్ నుంచి ఓ కేసులో రిమాండ్ పై నర్సంపేట మహిళా సబ్ జైలుకు వచ్చింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సుచరిత కడుపునొప్పి రావడవంతో అస్వస్థతకు గురైంది.
బెంగళూరులో దారుణం జరిగింది. తుమకూరు జిల్లాలోని చింపగానహళ్లి సమీపంలో ఐదు వేర్వేరు ప్రాంతాల్లో నరికిన మనిషి శరీర భాగాలు కనిపించాయి. ఒక కుక్క మనిషి చేయిని నోట కరుచుకుని వెళ్లడాన్ని చూసి దారిలో వెళ్తున్న వ్యక్తి చూసి షాక్కు గురయ్యారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో షమీం భాను అనే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంతకల్లులోని సోఫియా స్ట్రీట్కు చెందిన పీర్బాషా కుమార్తె షమీమ్బానకు
బీహార్లో దారుణం జరిగింది. వివాహిత సునీత (32) ఆమె ప్రియుడు షకీల్ (40)తో సన్నిహితంగా ఉండగా చూసిన గ్రామస్థులు వారిని పట్టుకున్నారు. స్థానిక పంచాయతీ ఆదేశాల మేరకు ఆ ఇద్దరికీ గుండు గీయించి, ముఖాలకు నల్లరంగు పూసి, మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగించారు.