Kota: కోట శ్రీనివాసరావు ఇంట్లో మరో విషాదం.. సతీమణి కన్నుమూత!
దివంగత కోట శ్రీనివాసరావు ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి రుక్మిణి హైదరాబాద్లోని ఇంట్లో కన్నుమూశారు. అయితే ఇటీవల కోట శ్రీనివాస రావు మృతి చెందిన విషయం తెలిసిందే.
దివంగత కోట శ్రీనివాసరావు ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి రుక్మిణి హైదరాబాద్లోని ఇంట్లో కన్నుమూశారు. అయితే ఇటీవల కోట శ్రీనివాస రావు మృతి చెందిన విషయం తెలిసిందే.
రాజస్థాన్లో దారుణం జరిగింది. ప్రియురాలి కోరిక మేరకు కట్టుకున్న భార్యను హత్య చేశాడో బీజేపీ నాయకుడు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అజ్మీర్లోని కిషన్గఢ్కు చెందిన బీజేపీ నాయకుడు రోహిత్ సైని (35)
భారత పేసర్ షమీ, అతని భార్య విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత నుంచి ఆమె షమీపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి కూతురిని పట్టించుకోవడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన నల్లి రాజు(27)కు మౌనికతో 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఉదయ్తో మౌనిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రవర్తన మార్చుకోమని భర్త చెప్పడంతో నిద్ర మాత్రలు ఇచ్చి ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
39 ఏళ్ల ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చంపింది ఎవరో కాదు.. తన చిన్ననాటి స్నేహితుడే. స్నేహితుడే భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న అతను ప్రియురాలి మోజులో పడి స్నేహితుడిని దారుణంగా చంపేశాడు.
దక్షిణ ఢిల్లీలో దారుణం జరిగింది. సాధువు వేషంలో వచ్చి భార్యను హతమార్చాడో భర్త. బీహార్కు చెందిన ప్రమోద్ ఝా(60), కిరణ్ ఝా(50) దంపతులకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండంలోని శంకరపట్నంలో దారుణం జరిగింది. భర్త వేధింపులు భరించలేక శ్రావ్య బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు భర్త వేధింపులపై చివరి వీడియో రికార్డు చేసింది.
వికారాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. బావిలో దూకిన భార్యను కాపాడబోయి భర్త, భార్య చెల్లెలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోమిన్పేట మండలం చీమలదరిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
భర్త, అత్తంటివారి టార్చర్ భరించలేక ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో జరిగింది. పెళ్లి జరిగి ఐదు నెలలో కాగా వారి టార్చర్ భరించలేకపోయింది. కట్నం కింద ఇచ్చిన ఇంటిని అమ్మేసి డబ్బు తీసుకురావాలని తాగి వచ్చి కొట్టేవాడు. దీంతో ఆ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.