BREAKING: రాహుల్గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టిన బీజేపీ
అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ తోపులాట ఘటనను తెరపైకి తీసుకొచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు. అదానీపై చర్చ జరగకుండా ఏదో ఒక అడ్డంకిని సృష్టిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రాహుల్ గాంధీపై బీజేపీ హత్యాయత్నం కేసు పెట్టింది.
/rtv/media/media_files/2024/12/19/jRK2NNWweDhyxvcV8S8j.jpg)
/rtv/media/media_files/2024/12/19/uzgCifw8r6EWn4RAs2Xf.jpg)