Borra Caves: నేటి నుంచి మూతపడనున్న బొర్రా గుహలు..ఎందుకో తెలుసా!
పర్యాటక ప్రదేశం అయిన బొర్రా గుహలు శనివారం నుంచి మూతపడనున్నాయి. వేతనాల పెంపు విషయం గురించి అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మెకు దిగారు.
AP Politics: వైసీపీ సర్కార్ కు ఇదే ఆఖరి దసరా.. టీటీడీ ఈవో జగన్ ఏజెంట్: బీజేపీ నేత సంచలన వాఖ్యలు
బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు వైసీపీ సర్కార్ పై సంచలన వాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వానికి ఇదే ఆఖరి దసరా అంటూ ధ్వజమెత్తారు. తిరుమల ఈవో జగన్ ఏజెంట్ గా మారాడని తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ విశాఖకు మారడం.. దోచుకోవడానికేనంటూ ధ్వజమెత్తారు.
Vizag: పోలీసు స్టేషన్ కి తాళం వేసిన మహిళ..సమస్య పరిష్కరించడం లేదని వినూత్న నిరసన!
తన సమస్యను పరిష్కారించాలంటూ ఐదు రోజులుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతుంది ఆ మహిళ. కానీ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో సహనం చచ్చిపోయిన ఆమె ఏకంగా పోలీసు స్టేషన్ కే తాళం వేసి నిరసన తెలిపింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో చోటు చేసుకుంది.
Vizag Infosys :విశాఖలో జగన్ ప్రారంభించే ఇన్ఫోసిస్ లో ఎంతమంది ఉద్యోగులు అంటే!
ఏపీ (AP) లో దసరా (Dussera) నుంచి విశాఖ పట్నం (VIzag) వేదికగా పరిపాలన సాగిస్తామని ముఖ్యమంత్రి జగన్ (Jagan) ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అందరి దృష్టి కూడా విశాఖ మీదే ఉంది.ఈ క్రమంలోనే జగన్ సోమవారం ఉదయం ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ను లాంఛనంగా ప్రారంభించారు.
Vizag Infosys: విశాఖలో ఇన్ఫోసిస్.. నేడు ప్రారంభించనున్న జగన్.. వివరాలివే!
విశాఖ, అనకాపల్లిలో ఈరోజు ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ను సీఎం ప్రారంభించనున్నారు. అచ్యుతాపురంలో లారెస్ లాబ్ యూనిట్ 2 ను సైతం సీఎం ప్రారంభిస్తారు.
KODI KATTI CASE:కోడికత్తి కేసును విచారణను వాయిదా వేసిన విశాఖ ఎన్ఐఏ ఎడిజె కోర్ట్
విశాఖ ఎన్ఐఏ ఎడిజె కోర్ట్ లో కోడి కత్తి కేస్ మీద ఈరోజు విచారణ జరిగింది. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ను కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. జనుపల్లి తరుఫు న్యావాది సలీమ్ వాదనలు విన్న అనంతరం కోర్టు కేసును ఈనెల 27కు వాయిదా వేసింది.
Vizag News: విశాఖ వాసులకు గుడ్ న్యూస్!
మూడు రాజధానులు అని ప్రకటించిన జగన్ ప్రభుత్వాన్ని అందరూ విమర్శించిన అవేమి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఏపీ ప్రభుత్వం.ఈ క్రమంలోనే విశాఖ అభివృద్ధి పై పూర్తి దృష్టిని పెట్టింది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగానే అతి త్వరలోనే విశాఖ రోడ్ల మీద ఎలక్ట్రిక్ బస్సులను పరుగులు పెట్టించనున్నారు. మరో మూడు నెలల్లో ఈ బస్సులు రోడ్లు పైకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Road-Accident-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/tickets-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/borracaves-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/YS-Jagan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/women-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/jagan-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/AP-Infosys-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/kodi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/vizag-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/woman-1-jpg.webp)