Visa: వీదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా.?. బంపర్ ఆఫర్.. రూ.1 కే వీసా
అట్లీస్ అనే సంస్థ తాజాగా ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.1కే వీసా ఇస్తామని ప్రకటించింది. భారత ప్రయాణికలకు ఆగస్టు 4,5 తేదీల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.
అట్లీస్ అనే సంస్థ తాజాగా ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.1కే వీసా ఇస్తామని ప్రకటించింది. భారత ప్రయాణికలకు ఆగస్టు 4,5 తేదీల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విద్యార్థి వీసాలపై టైం లిమిట్ విధించారు. ప్రస్తుతం F-1 వీసాలపై అమెరికాలో విదేశీ విద్యార్థులు చదివినంత కాలమే ఉండే వెసులుబాటు కల్పించారు. ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసాలో మార్పులకు ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
F, M, J నాన్ - ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి అమెరికా బిగ్ అలర్ట్ జారీ చేసింది. మూడు రకాల నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తుదారులు చేసుకునే వారు తమ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ మోడ్కు సెట్ చేసుకోవాలని తెలిపింది.
అమెరికా ప్రభుత్వం వరుసపెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా యూఎస్ సిటిజెన్స్ సోషల్ మీడియా పోస్టులను ఎవరు సెన్సార్ చేసినా సరే వెంటనే వీసాలను రద్దు చేస్తామని చెప్పింది. దీని ద్వారా విదేశీయుల పట్ల కఠినంగా ఉంటామని మెసేజ్ ఇచ్చింది.
స్టూడెంట్స్ కు ట్రంప్ సర్కార్ శాపంలా మారింది. అడ్డదిడ్డంగా నిబంధనలు పెడుతూ వారి భవిష్యత్తుతో ఆటలాడుకుంటోంది. తాజాగా స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను ఆపేయాలని యూఎస్ ఎంబసీలకు ఆర్డర్ పాస్ చేసింది. తదుపరి ఆజ్ఞలను ఇచ్చేవరకు ఎలాంటి వీసాలను ఇవ్వొద్దని చెప్పింది.
భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. గడువు దాటినా కూడా అమెరికాలో ఉండి నిబంధనలు ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.వాళ్లకి బహిష్కరణ ముప్పు తప్పదని చెప్పింది.
కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ లో నివసిస్తున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత గడువులోపు దాయాది దేశ పౌరులు భారత్ విడిచి వెళ్లాలని తెలిపింది. వారు భారత్ ను వీడేందుకు ఈ రోజు చివరి రోజు..
వీసా, ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో అమెరికా ప్రభుత్వం రోజుకో కొత్త మార్పు తీసుకువస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఎవరైనా గాజా వెళితే వారు యూఎస్ కు రాలేరని కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. పాస్ట్ పోర్ట్ లో గాజా పేరు ఉంటే వారి వీసా క్యాన్సిల్ చేస్తారు.
అమెరికాలో వీసాల రద్దు,స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రికార్డుల నుంచి తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ తొలగింపులకు గురైన అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది భారతీయులేనని ఏఐఎల్ఏ చెప్పింది.