లావణ్య పెళ్లి చీర మీద ఏం రాసి ఉందో చూశారా..వరుణ్ అంటే అంత ఇష్టమా?
వరుణ్ లావణ్య త్రిపాఠిల పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా వారి పెళ్లి చీర నిలిచింది. దాని మీద వరుణ్ లావ్ పేర్లతో పాటు ఇన్ఫినిటీ అనే అక్షరాలు ఉండడంతో వైరల్ గా మారింది.
వరుణ్ లావణ్య త్రిపాఠిల పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా వారి పెళ్లి చీర నిలిచింది. దాని మీద వరుణ్ లావ్ పేర్లతో పాటు ఇన్ఫినిటీ అనే అక్షరాలు ఉండడంతో వైరల్ గా మారింది.
ఢిల్లీలో జరిగిన షాకింగ్ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ ను SUV బలంగా ఢీకొట్టింది. దీంతో ఆయన గాల్లో ఎగిరిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఫుల్లుగా తాగిన చంద్రన్ అనే వ్యక్తి మెడలో కొండచిలువను మెడలో అలంకరించుకొని వలపట్టణంలోని ఓ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లాడు. తన మెడలో ఉన్న కొండ చిలువతో పాటు తనను ఓ సెల్ఫీని తీయాలని అక్కడి వారిని కోరాడు. ఈ క్రమంలోనే కొండచిలువ ఒక్కసారిగా చంద్రన్ మెడను గట్టిగా చుట్టుకుని నొక్కేయడం ప్రారంభించింది.దీంతో చంద్రన్ ఊపిరి ఆడక కింద పడిపోయాడు.
మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఒకే ఒక్క అమ్మాయి నిహారిక. మెగా ప్రిన్సెస్ అనే ట్యాగ్ లైన్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. యాంకరింగ్ తో మొదలెట్టి, నటిగా మారింది. తర్వాత ప్రొడ్యూసర్ అయింది. నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటోలను పెడుతూ సందడి చేస్తుంది. తాజాగా నిహారిక యూఎస్ వెళ్ళానంటూ ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలను పెట్టింది.
ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన టీమ్ఇండియా సంబరాలు చేసుకుంది. లంకపై 10 వికెట్ల తేడాతో విజయం అందుకున్న భారత్, 8వ సారి ఆసియా కప్ టైటిల్ గెలిచింది. ఈ మూమెంట్ లో భారత ఆటగాళ్ళు సరదాగా గడిపారు. ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటూ ఎంజాయ్ చేశారు.
తల దువ్వుకునేందుకు అన్ని కోట్ల రూపాయలు అవసరం లేదు..కేవలం పది రూపాయలు ఉంటే చాలు.మంచి దువ్వెన వస్తుంది దానితో తల దువ్వుకోవచ్చని ఆయన వివరించారు.
నలభై ఏళ్ల క్రితం లార్డ్స్ బాల్కనీ నుండి భారత క్రికెటర్ కపిల్ దేవ్ ప్రపంచ కప్ను ఎత్తుకున్న దృశ్యం భారత క్రికెట్ చరిత్రలో చిరస్ధాయిగా నిలిచిపోయింది. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన టోర్నమెంట్లో భారత జట్టు అవకాశాలు, ఆల్రౌండర్లు బాజ్బాల్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ గురించి కపిల్ చేసిన కామెంట్స్ కొత్త ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఒక్కగానొక్క కూతురు...చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. అడిగిందల్లా కాదానకుండా ఇస్తూ ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నారు. కూతురు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. కానీ వారి కలలు కలలుగానే మిగిలిపోయాయి. తమ ప్రాణంగా చూసుకుంటున్న కూతురు అనారోగ్యం బారినపడింది. కానీ సాధారణ జ్వరమే అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఆ జ్వరమే ఆమెను కబళిస్తుందని...తమ బిడ్డను తమ నుంచి దూరం చేస్తుందని తెలిపి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గుండెలు అవిసేలా రోధిస్తూ తమ బిడ్డను ఏవిధంగా అయినా కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ పరిస్థితి చేజారిపోయిందని వైద్యులు చెప్పారు. తమ బిడ్డ ఈ భూమ్మీద ఉన్నన్ని రోజులూ సంతోషంగా ఉంచాలని ఆ పేరేంట్స్ నిర్ణయించుకున్నారు. ఆమె చివరి కోరికను తీర్చేందుకు సిద్ధమయ్యారు.
ఈ బ్యూటీ పెళ్లి గురించి ఎదురైన ప్రశ్న గురించి స్పందిస్తూ నాకు నరుటోతో ఇప్పటికే పెళ్లి అయిందని నా మనస్సులో ఉన్న వ్యక్తి అతనేనని అన్నారు.ఎనిమీ సిరీస్ లోని ఒక పాత్రతో తనకు పెళ్లి జరిగిందని రష్మిక సరదాగా వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.