Rajamouli Movie: రాజమౌళి మహేష్ సినిమాలో చియాన్ విక్రమ్!
రాజమౌళి మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గురించి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో తమిళ స్టార్ నటుడు విక్రమ్ నటిస్తున్నట్లు సమాచారం.
రాజమౌళి మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గురించి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో తమిళ స్టార్ నటుడు విక్రమ్ నటిస్తున్నట్లు సమాచారం.
అమెరికాలో ఓ మహిళ 600 రూపాయల శాండ్ విచ్ తిని పొరపాటున 6 లక్షల రూపాయల టిప్ ని ఇచ్చింది. పొరపాటు జరిగిన విషయాన్ని తెలుసుకుని ఆమె బ్యాంకు అధికారులకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో వారు డబ్బును వెనక్కి ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
ఉత్తర్ప్రదేశ్ లోని మీర్జాపూర్ లో ఓ యువకుడు తనని కాటేసిన పాముతో సహా ఆసుపత్రికి వచ్చి తనకి వైద్యం అందించాలని వైద్యులను కోరాడు. పామును చూసిన వైద్యులతో పాటు, రోగులు, ప్రజలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
మరో డీప్ ఫేక్ వీడియో సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. బాలీవుడ్ నటి కాజోల్ బట్టలు మార్చుకుంటున్నట్లు చూపించే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఏడాది జూన్ లో టిక్టాక్ వేదికగా ఓ సోషల్మీడియా స్టార్ పోస్ట్ చేసిన వీడియోకు కరీన ఫేస్ పెట్టి నెట్టింట పోస్ట్ చేశారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల సోషల్ మీడియా వేదికగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు. అంతేకాదు ఈ పోస్ట్ లో ఆరోగ్యానికి సంబంధించి అభిమానులతోపాటు నెటిజన్లకు కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. చిన్న చిన్న తప్పులు, నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకోవద్దని హెచ్చరించారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని సాగుతున్న ప్రచారంపై ఈటల రాజేందర్ స్పందించారు. అది నిజమేనైతే తాను గజ్వేల్ లో కేసీఆర్ పై ఎందుకు పోటీ చేస్తానని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టుపక్కల 5,800 ఎకరాలను కేసీఆర్ ఫ్యామిలీ కొట్టేసిందని సంచలన ఆరోపణలు చేశారు ఈటల.
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఉప్పల్ బాలుల ఫోటోలతో ఛత్తీస్ఘడ్ కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కాంగ్రెస్ గ్యారంటీలు ధోనీలాంటివి అయితే మోదీ గ్యారెంటీలు ఉప్పల్ బాలు లాంటవి అంటూ వారిద్దరి ఫోటోలతో ట్వీట్ పెట్టింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.