MCRHRD వైస్ ఛైర్పర్సన్గా సీఎస్ శాంతి కుమారి.. బాధ్యతలు స్వీకరించేది అప్పుడే?
MCRHRD వైస్ ఛైర్పర్సన్గా సీఎస్ శాంతి కుమారి నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శాంతికుమారి ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ పదవీ విరమణ తర్వాత బాధ్యతలు స్వీకరించనున్నారు.
/rtv/media/media_files/2026/01/16/iran-1-2026-01-16-10-25-44.jpg)
/rtv/media/media_files/2025/04/29/lbIDb72pVnEedHcJb1OJ.jpg)