USA: ట్రంప్కు బిగ్ షాక్.. అమెరికాలో మళ్లీ ‘నో కింగ్స్’ పేరుతో నిరసనలు
గతంలో ట్రంప్ నిరంకుశంగా వ్యవహిస్తున్నారనే కారణంలో 'నో కింగ్స్' పేరుతో నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అక్టోబర్ 18న మరోసారి దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు.
గతంలో ట్రంప్ నిరంకుశంగా వ్యవహిస్తున్నారనే కారణంలో 'నో కింగ్స్' పేరుతో నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అక్టోబర్ 18న మరోసారి దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు.
రష్యా నుంచి చమురు కొనుగోళ్ళను ఆపేస్తామని భారత ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అయితే భారత్ మాత్రం వారిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదని..అలాంటి ప్రామిస్ లు ఏమీ చేయలేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
అమెరికా రక్షణకు సంబంధించి సమాచారాన్ని చైనాకు పంపిస్తున్నారనే అభియోగంతో భారత సంతతికి చెందిన ఆష్లే టెల్లీస్ అరెస్ట్ అయ్యారు. చైనా అధికారులతో కూడా ఈయన సీక్రెట్ మీటింగ్ లు జరిపినట్లు తెలుస్తోంది.
కొన్ని నెలల క్రితం ఆగిపోయిన అమెరికాకు తపాలా సర్వీసులు మళ్ళీ మొదలయ్యాయి. అన్ని రకాల పోస్టల్ సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్లు భారత తపాలాశాఖ ప్రకటించింది. ఈరోజు నుంచే ఈ సేవలు ప్రారంభం అవనున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాతో మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం రోజు రోజుకూ తీవ్రతరం అవుతోంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఆంక్షలు విధించుకుంటూ వ్యాపారాన్ని మరింత కష్టతరం చేసుకుంటున్నాయి. తాజాగా చైనా కుకింగ్ ఆయిల్స్ పై అమెరికా ఆంక్షలు విధించింది.
నెమ్మదిగా పెద్ద దేశాలైన రష్యా, చైనా, భారత్ తో పాటూ ఆప్ఘాన్ లాంటి దేశాలు ఒకవైపు, అమెరికా పాకిస్తాన్ లాంటి దేశాలు మరొకవైపు చేరుతున్నాయి. ఇదంతా చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతాలా అనిపిస్తోంది. దగ్గరలోనే విధ్వంసం ఉందా అనే సందేహం బలపడుతోంది.
అమెరికాలోని టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్, కో పైలటర్ సహా ఇద్దరు మృతి చెందారు. గాల్లో ఎగురుతున్న చిన్న విమానం అదుపుతప్పి రోడ్డుపై కుప్పకూలింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్కు వెళ్లారు. ఆయన బయలుదేరేముందు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో యుద్ధం ముగిసిందని అధికారికంగా ప్రకటన చేశారు. ఇప్పటినుంచి పశ్చిమాసియాలో సాధారణమైన పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు.
అరుదైన ఖనిజాల విషయంలో అమెరికా, చైనాల మధ్య వివాదం...వాణిజ్య యుద్ధంగా మారింది. చైనాపై కోపంతో ట్రంప్ ఆ దేశానికి 100 శాతం అదనపు సుంకాలను విధించారు. దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని దుయ్యబట్టింది.