Jag Vikram LPG tanker : ఇండియాకు గుడ్ న్యూస్..హార్మూజ్ను దాటిన భారత ఎల్పీజీ నౌక
అమెరికా. ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఎల్పీజీతో బయలుదేరిన భారత రిజిస్టర్డ్ నౌక జగ్ విక్రమ్ హార్మూ్జ్ జలసంధిని సురక్షితంగా దాటింది. శుక్రవారం రాత్రి నౌక జలసంధిని దాటినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/04/11/jag-vikram-lpg-tanker-2026-04-11-19-56-55.jpg)