మొదటిసారి యుద్ధంపై నోరు మెదిపిన మోదీ.. ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి.. కీలక చర్చలు!
ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్కు ఫోన్ చేసి పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించారు. ఇరాన్లోని మౌలిక వసతులపై జరిగిన దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరు నేతల మధ్య జరిగిన తొలి సంభాషణ ఇది.
షేర్ చేయండి
Kharg Island : ఇరాన్ ఆర్థికశక్తిపై అమెరికా దాడులు... ఖర్గ్ ఐలాండ్ మటాష్
ఇరాన్పై అమెరికా దాడులు ఉదృతం చేసింది. ఇరాన్ ఆర్థికశక్తిపై అమెరికా దాడులకు తెగబడింది.ఖర్గ్ ఐలాండ్పై అమెరికా అటాక్ చేసింది.- ఖర్గ్ ఐలాండ్ను నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే చమురు సదుపాయాల జోలికి మాత్రం వెళ్లలేదనిప్రకటించింది.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/03/21/irans-pezeshkian-2026-03-21-16-56-45.jpg)
/rtv/media/media_files/2026/03/14/us-attack-kharg-island-2026-03-14-17-01-51.jpg)