Unseasonal rains: అకాల వర్షాలు.. పిడుగుపాటుకు గురై 20 మంది మృతి..
గుజరాత్లో ఆదివారం అకాల వర్షాల కురవడంతో పిడుగులు పడి 20 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. 16 గంటల్లో 50-117 మి.మీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల వడగండ్ల వర్షాలు కురవండతో తీవ్రంగా పంటలు నష్టం జరిగింది.
/rtv/media/media_files/2026/05/27/grain-damaged-by-untimely-rain-2026-05-27-19-53-32.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Light-jpg.webp)