Tirumala : తిరుమల శ్రీవారి దర్శనం క్యూలైన్లో మహిళను కాటేసిన పాము?...టీటీడీ అధికారులు ఏమన్నారంటే?
తిరుమలలో మహిళను పాము కాటు వేసిన ఘటన కలకలం రేపింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ మహిళా భక్తురాలు క్యూలైన్లో నిలబడి ఉండగా పాము కాటేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే టీటీడీ సిబ్బంది అలెర్ట్ అయ్యారు. భక్తురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
షేర్ చేయండి
AP Cabinet Meeting: టీటీడీ నెయ్యి కల్తీకి వైసీపీ ప్రభుత్వమే కారణం..ఆధారాలివిగో : పయ్యావుల
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్నఆరోపణలపై మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన విషయాలు వెల్లడించారు.
షేర్ చేయండి
Tirumala: తిరుమలలో ప్రీవెడ్డింగ్ షూట్లో రొమాన్స్.. మండిపడుతున్న భక్తులు
తిరుమల క్షేత్రంలో ఓ జంట విచ్చలవిడిగా ప్రవర్తించడం కలకలం రేపింది. కొండపై ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ను మితిమీరి చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. భక్తుల ఉండగానే రొమాన్స్ చేయడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
షేర్ చేయండి
తిరుమల శ్రీవారిని..దర్శించుకున్న ప్రముఖులు | Minister Shubhas & MLA Kishore Kumar | Tirupati | RTV
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/04/22/X0ZvGjAkD4VJTPsGppcN.jpg)
/rtv/media/media_files/2026/02/03/fotojet-2-2026-02-03-16-53-16.jpg)
/rtv/media/media_files/2026/01/29/tirumala-2026-01-29-11-53-57.jpg)