Pakistan: పాకిస్తాన్ను రెండు ముక్కలు చేయండి.. మోదీకి సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్!
పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్, ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోదీని కోరారు. టెర్రర్ అటాక్కు వ్యతిరేకంగా కొవ్వత్తుల ర్యాలీలో పాల్గొని.. పాక్ని 2 ముక్కలు చేసి POKని ఇండియాలో కలపాలని ప్రధానికి ఆయన సూచించారు.
/rtv/media/media_files/2025/03/17/OfDQRKbLopx1oK5EM5fj.jpeg)
/rtv/media/media_files/2025/04/25/IXU541Jjuw8p4K2CcMum.jpg)
/rtv/media/media_files/2025/04/22/JKuK3XmBqtTzT049Vfy4.jpg)