Donald Trump: ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు.. మెడపై ఎర్రటి మచ్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడులు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడులు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్కు త్వరలో బుల్లెట్ రైలు రానుంది. విజయవాడ-వైజాగ్ మధ్య దీన్ని నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడర్ను నిర్మించే ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తోంది. ఇందుకోసం ఫైనల్ లొకేషన్ను సర్వే చేయాలని చూస్తోంది.
మిడిల్ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా దుబాయ్లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. భవనానికి ఆనుకొని ఉన్న పార్కింగ్ స్థలం డ్రోన్ దాడికి గురైంది.
ఇరాన్ సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కొడుకు మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది.
అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని మృతి చెందడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించి తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మిడిల్ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆరోపణలు చేశారు. పాక్ పార్లమెంటరీ సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ఇరాన్ సంచలన హెచ్చరిక చేసింది. హర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రాంతంలో నౌకలు దాటేందుకు ప్రయత్నిస్తే నిప్పు పెడతామంటూ హెచ్చరించింది.
మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. తాజాగా యుద్ధంలోకి చైనా కూడా ఎంట్రీ ఇచ్చింది.