BIG BREAKING: ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఖతం!
సుదీర్ఘంగా జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందినట్లుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.
సుదీర్ఘంగా జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందినట్లుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.
కర్ణాటకలో సీఎం మార్పు, క్యాబినేట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు ఊపందుకుంటున్న తరుణంలో డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్లోని ప్రముఖ హోటల్ వ్యాపారవేత్తలు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారుల లక్ష్యంగా మారారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్లోని పలు ముఖ్య కేంద్రాల్లో ఐటీ దాడులు విస్తృతంగా కొనసాగుతున్నాయి.
కుటుంబాన్ని పోషించడానికి, ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవడానికి పరిచయస్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి వచ్చిన హోంగార్డు మహిళ (39) ఆ నలుగురి నీచపు కుట్రకు బలైంది.
కట్టుకున్న భార్య, త్వరలో బయటకు రావాల్సిన కవల పిల్లలు ఇద్దరు ఇక లేరన్న వార్తను భర్త తట్టుకోలేకపోయాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన ఘటన శంషాబాద్లో చోటుచేసుకుంది.
కేరళలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఉద్యోగి పని ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బూత్ లెవెల్ అధికారిగా (BLO) పనిచేస్తున్న అనీష్ జార్జ్(44) తీవ్రంగా పని ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కరోనా మహమ్మరి, లడఖ్లో సైనికుల మధ్య ఉద్రిక్తత వల్ల భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఎయిరిండియాకు సంబంధించి కూడా ఓ కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఎయిరిండియా విమాన సంస్థ కూడా భారత్-చైనా మధ్య సర్వీసులను ప్రారంభించనుంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. బీజేపీ అభ్యర్థిని చివరివరకు ప్రకటించకపోవడం అనేదే పెద్ద మైనస్ అన్నారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా షేక్ హసీనా స్పందించారు. కోర్టు తీర్పు మోసపూరితమైనదని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకోకుండా ఏర్పడ్డ ప్రభుత్వం తనకు కావాలనే కుట్రపూరితంగా శిక్ష పడేలా చేశారని మండిపడ్డారు.