Kalvakuntla Kavitha : "అధికారంలోకి రాగానే ఆంధ్రా నేతల విగ్రహాలు పార్సల్ చేస్తాం"...కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు..
"తెలంగాణలో మేము అధికారంలోకి రాగానే ఇక్కడున్న ఆంధ్రా నాయకుల విగ్రహాలను పగలగొట్టి ఆంధ్రాకు పార్సల్ చేస్తాం" అంటూ తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు.
/rtv/media/media_files/2026/06/06/kalvakuntla-kavitha-2026-06-06-13-01-20.jpg)
/rtv/media/media_files/2026/04/21/kavitha-2026-04-21-13-05-39.jpg)