Mahabubnagar: ఛీ ఛీ.. మధ్యాహ్న భోజనం పప్పులో కప్ప.. పరుగులు తీసిన స్టూడెంట్స్
మహబూబ్నగర్ జిల్లా సీసీకుంట మండలం లాల్కోట ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కప్ప కళేబరం కనిపించింది. పప్పులో చనిపోయిన కప్పని చూసి విద్యార్థులు భోజనం చేయకుండా వెనుదిరిగారు. విషయంపై విచారణ చేస్తామని డీఈఓ తెలిపారు. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
/rtv/media/media_files/2026/03/27/millet-2026-03-27-16-00-27.jpg)
/rtv/media/media_files/2025/10/16/mahaboobnagar-district-lalkota-high-school-frog-in-midday-meals-2025-10-16-11-55-20.jpg)