Gauthi: ఐఐటీ గువాహటిలో విద్యార్థి ఆత్మహత్య
ఐఐటీ గువాహటి హాస్టల్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఇదే కాలేజీలో ఈ ఏడాదిలో ఇప్పటికి ఇది నాలుగో ఆత్మహత్య. లాస్ట్ మంత్ ఆగస్టు 9న ఓ విద్యార్థి సుసైడ్ చేసుకోగా...నెల వ్యవధిలో ఇప్పుడు మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
Madhya Pradesh: ప్రిన్సిపల్ చెంప పగులకొట్టిన విద్యార్థి..వీడియో వైరల్
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ విద్యార్థి ఏకంగా తన స్కూల్ మహిళా ప్రిన్సిపాల్ చెంప పగులగొట్టాడు. ఫీజుల విషయమై ఇద్దరికి మధ్య జరిగిన గొడవలో ఒకరినొకరు కొట్టుకున్నారు. తనను ప్రిన్సిపల్ కొట్టిందన్న కోపంలో విద్యార్థి కూడా చేయి చేసుకున్నాడు.
Haryana: మరో ఘోరం.. వైద్య విద్యార్థినిపై సీనియర్ వైద్యుడి దాడి!
హర్యానాలోని రోహ్తక్ లో బీడీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని పై సీనియర్ వైద్యుడు దాడి చేశాడు. అంతేకాకుండా ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆగస్ట్ 16, 17 తేదీల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.బాధితురాలు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.
Madhya Pradesh: టీచర్ చేసిన తప్పుకు విద్యార్థి బలి
స్టూడెంట్ను ప్రేమించింది. అతనితో హద్దులు దాటింది. తర్వాత రేప్ చేశాడంటూ అతని మీదనే కేసు పెట్టి అరెస్ట్ చేయింది. దీంతో ఆ స్టూడెంట్ మనస్తాపం చెంది ఉరేసుకుని చనిపోయాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది. వివరాలు కింద చదవండి.
Telangana Crime:చిన్నారిని మింగేసిన స్కూల్ బస్ !
జనగామలో గౌతమ్ మోడల్ స్కూల్ బస్ శుక్రవారం సాయంత్రం అడవి కేశవాపూర్ గ్రామానికి వెళ్లింది. ఆ గ్రామానికి చెందిన వరుణ్ తేజ్ అదే స్కూల్లోచదువుతున్నాడు.బస్ నుంచి కిందకి దిగుతున్నవిద్యార్థి పడిపోగా..గమనించని డ్రైవర్.. బస్సు పోనిచ్చాడు. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Suryapet: గురుకుల పాఠశాలలో విషాదం..ఐదో తరగతి విద్యార్థిని అనుమానస్పద మృతి!
సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెన్ పహాడ్ మండలం దోసపాడు బీసీ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థిని సరస్వతి (10) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించామని ఆ లోపే బాలిక చనిపోయిందని హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు.
Crime News : దారుణం.. ప్రిన్సిపాల్ను కత్తితో కిరాతకంగా హత్య చేసిన విద్యార్థి..!
అస్సాం శివసాగర్లో దారుణం చోటుచేసుకుంది. ప్రవర్తన మార్చుకోమని మందలించాడని ప్రిన్సిపాల్ రాజేష్ను ఓ విద్యార్థి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. హత్య చేయడంతో పాటు ఆన్లైన్ ద్వారా తానే చేశానని విద్యార్థి చెప్పాడు. ఒంగోలుకి చెందిన మృతుడు రాజేష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
/rtv/media/media_library/vi/JjhCquvFxpw/hq2.jpg)
/rtv/media/media_library/vi/eV3RwhE2DjM/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-12-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-1-21.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/s.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-33-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/student-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/killed.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Parents-commit-suicide-after-poisoning-two-children-in-Mahabubabad-jpg.webp)