నేషనల్ Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా యాత్రికులపై రాళ్ల దాడి.. ఉద్దేశపూర్వంగా చేశారా? కుంభమేళాకు వెళ్తున్న యాత్రికులపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. తపతి-గంగా ఎక్స్ప్రెస్లో మహారాష్ట్ర జల్గావ్ సమీపంలో కోచ్పై రాళ్లు విసరగా.. కిటీకీ అద్దాలు పగలిపోయాయి. కుంభమేళాలో హింస సృష్టించాలని కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది. By Kusuma 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn