CM Revanth Sensational On Rythu Bharosa | రైతు భరోసాపై మరో బాంబు? | Telangana Farmers | RTV
Raithu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త..20న రెండో విడత రైతుభరోసా నిధులు
తెలంగాణ రైతులకు ప్రభుత్వ గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 20న రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భూపాలపల్లి జిల్లా కాటారం బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి వీటిని విడుదల చేస్తారు.
Rythu Bharosa : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రైతు భరోసా ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందజేస్తు్న్న రైతు భరోసా విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలనే మొదటి విడత నిధులు విడుదల చేసిన ప్రభుత్వం రెండో విడత రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి సిద్ధం అవుతోంది.
Telangana Government : రైతులకు సర్కార్ గుడ్న్యూస్..ఆ రోజే రైతుభరోసా
అటు సర్పంచ్ ఎన్నికలు, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో ఘననీయమైన విజయాలు నమోదు చేసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ త్వరలోనే రైతులకు గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమైంది. రైతుభరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.
CM Revanth: ఖాతాల్లోకి 6 వేలు.. మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ గుడ్ న్యూస్!
రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగియనుంది. 11న పోలింగ్ జరగనుంది. ఇదే సమయంలో ప్రభుత్వం రైతులు వేచి చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదల పైన ఆసక్తి కర నిర్ణయం తీసుకుంది. 10న రైతు భరోసా నిధులు జమచేయనుంది.
/rtv/media/media_files/2025/01/27/1lNE3cgfnHre8pc25Os9.jpg)
/rtv/media/media_files/2025/02/24/jQEhoNviFWejm5QMf9u0.webp)
/rtv/media/media_files/2025/06/16/1JHLjBN0P4anyU554MeB.jpg)