Visakha Express : విశాఖ ఎక్స్ప్రెస్లో దారుణం....వివాహితపై అత్యాచారం
విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఒక వివాహితపై గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండల కేంద్రానికి చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడింది.
/rtv/media/media_files/2026/05/22/pidugu-ralla-2026-05-22-16-32-40.jpg)
/rtv/media/media_files/2025/10/17/rape-2025-10-17-14-41-29.jpg)