హైడ్రా కమిషనర్ రంగనాథ్కు షాక్.. బండి సంజయ్ విజయం
కేంద్ర మంత్రి బండి సంజయ్కు టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో ఊరట దక్కింది. దీనిపై తాజాగా విచారించిన న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది. ఇది పూర్తి నిరాధారమైన కేసుగా తోసిపుచ్చింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్కు టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో ఊరట దక్కింది. దీనిపై తాజాగా విచారించిన న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది. ఇది పూర్తి నిరాధారమైన కేసుగా తోసిపుచ్చింది.
కరీంనగర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హిందూ, ముస్లింల మధ్య జరుగుతున్న వార్ అని అన్నారు.
కేంద్రమంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా . గురువారం సాయంత్రం బోరబండ డివిజన్లో బీజేపీ అభ్యర్థి విజయాన్ని కోరుతూ సంజయ్ ప్రచార ర్యాలీ నిర్వహించారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జూబ్లీహిల్స్ ఎన్నికల సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ రోజు ఆయన బోరబండలో నిర్వహించతలపెట్టిన సభకు అనుమతి రద్దు చేశారు. దీంతో పోలీసులపై బండి సంజయ్ మండిపడ్డారు. తాను బోరబండకు వచ్చితీరుతానని సవాల్ విసిరారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. లోకల్ బాడీ ఎన్నికల వేళ సొంత పార్టీ నాయకులకు ఆయన చురకలు అంటించారు. టిక్కెట్లు ప్రకటించేది రాష్ట్ర నాయకత్వమేనని తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.